సీఎం జగన్ అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. వెలగపూడి సచివాలయంలో చేపట్టిన ఈ సమావేశంలో అనేక ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపైనా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న
Tag: సీఎం జగన్
రేషన్ పంపిణీ వాహనదారులకు మరింత ఆదాయం… నెలకు రూ.21 వేలు అందించాలని సీఎం జగన్ నిర్ణయం
ఏపీలో ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించాలని సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేషన్ డెలివరీ కోసం మొబైల్ వాహనాలు కూడా సిద్ధం చేశారు. అయితే, ఈ రేషన్ పంపిణీ
రాష్ట్రంలో 500 ఆలయాలు నిర్మించాలన్నది సీఎం జగన్ సంకల్పం… త్వరలోనే శ్రీకారం: వైవీ సుబ్బారెడ్డి
కృష్ణా జిల్లాలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో జరిగిన గుడికో గోమాత కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి గాయత్రీ సొసైటీ బహూకరించిన కపిల గోవును ఆలయానికి
టైపింగ్ లో పొరపాటు జరిగింది… టీఎన్ఎస్ఎఫ్ నేతలపై అత్యాచారయత్నం కేసు నమోదు పట్ల గుంటూరు అర్బన్ ఎస్పీ వివరణ
జీవో నెం.77ని నిరసిస్తూ సీఎం జగన్ నివాసం వద్ద ఆందోళనకు యత్నించిన తెలుగునాడు విద్యార్థి విభాగం (టీఎన్ఎస్ఎఫ్) నేతలపై పోలీసులు రిమాండ్ రిపోర్టులో అత్యాచారయత్నం కేసు అని పేర్కొనడం తెలిసిందే. దీనిపై గుంటూరు అర్బన్
జనవరి నెలాఖరు వరకూ ఇళ్ల పట్టాల పంపిణీ
ఇళ్లపట్టాల జనవరి నెలాఖరు వరకూ పొడిగించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. లబ్ధిదారులకు సంతృప్తి కలిగించేలా ఈ కార్యక్రమం కొనసాగాలన్నారు. ఇళ్లపట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ అన్నారు. దరఖాస్తు చేసుకున్న అర్హులకు 90 రోజుల్లోగా
బెస్ట్ సీఎం సర్వేలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మూడోస్థానం
ఏపీ సీఎం జగన్ దేశంలో బెస్ట్ సీఎంల జాబితాలో టాప్-3లో నిలిచారు. ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో సీఎం జగన్ కు మూడో స్థానం లభించింది. ‘దేశ్ కా మూడ్’ పేరిట ఏబీసీ, సీ-ఓటర్ సంస్థలు
ప్రజలకు ప్రముఖుల భోగి శుభాకాంక్షలు.. తెలుగులో మోదీ ట్వీట్
ప్రజలకు పలువురు నేతలు భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగులో ప్రధాని
వచ్చే ఏడాది నుంచి అమ్మఒడి నగదు వద్దనుకుంటే ల్యాప్ టాప్ ఇస్తాం: సీఎం జగన్ ప్రకటన
నెల్లూరులో ఇవాళ అమ్మఒడి రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ తల్లుల ఖాతాలోకి నగదు జమచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఏడాది నుంచి అమ్మఒడి పథకంలో నగదు
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల సునీతను ఖరారు చేసిన సీఎం జగన్
గతంలో టీడీపీ ఎమ్మెల్సీగా వ్యవహరించిన పోతుల సునీత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడంతో శాసనమండలిలో ఖాళీ ఏర్పడింది.
అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజలు చేసిన వారు కొత్తవేషం కడుతున్నారు: సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ ఇవాళ అమ్మఒడి పథకం రెండో విడత నిధుల చెల్లింపులను లాంఛనంగా ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆలయాలపై జరుగుతున్న దాడుల