తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. నిన్న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో వివిధ పార్టీలు పొత్తు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కాగా, సీనియర్ నటుడు, ఆలిండియా సమతువ మక్కల్ కట్చి (ఏఐఎస్ఎంకే)
Tag: సమావేశం
ఏపీ పురపాలక ఎన్నికల నేపథ్యంలో.. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్న ఎస్ఈసీ
పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇక పురపాలిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానుంది.
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ… కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం
సీఎం జగన్ అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. వెలగపూడి సచివాలయంలో చేపట్టిన ఈ సమావేశంలో అనేక ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపైనా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న
దేశం స్వావలంబన సాధించాలంటే.. ప్రైవేటు రంగానికి ప్రభుత్వాలు సహకరించాలి: ముఖ్యమంత్రులతో మోదీ
కరోనా వైరస్ వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి సరైన పాలసీని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య బంధాలను బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే పారిశ్రామిక అభివృద్ధి చెందుతుంది: ‘నీతి ఆయోగ్’ సమావేశంలో జగన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం వర్చువల్ విధానంలో జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు విషయాలను ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక
కర్ణాటక విధాన పరిషత్ లో అశ్లీల వీడియోలు వీక్షిస్తూ దొరికిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ
కర్ణాటక విధాన పరిషత్ సమావేశంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తన ఫోన్లో చూస్తూ అడ్డంగా దొరికిపోయారు. నిన్న విధాన పరిషత్ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాశ్ రాథోడ్ పాల్గొన్నారు. అయితే, ఆయన సమావేశాలను పట్టించుకోకుండా
తెలంగాణలో త్వరలో నిరుద్యోగ భృతి.. ఒకటి రెండు రోజుల్లోనే ప్రకటన: కేటీఆర్
తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకటి, రెండు రోజుల్లోనే నిరుద్యోగ భృతిని ప్రకటించనున్నట్టు పేర్కొన్నారు. టీఆర్ఎస్ అనుబంధ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘంలో తెలుగునాడు కార్మిక విభాగం విలీనం
11న మంత్రులు, అధికారులతో కేసీఆర్ కీలక సమావేశం
ఈ నెల 11న ఉదయం 11.30 గంటల నుండి తెలంగాణ సీఎం కేసీఆర్.. రాష్ట్ర మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారని సీఎంవో తెలిపింది. రెవెన్యూ, పంచాయతీ రాజ్,
రజనీకాంత్ పార్టీ చిహ్నం రెడీ… సైకిల్, పాల క్యాన్ తో తలైవా!
తమిళనాడు రాజకీయాల్లోకి ఈ నెలాఖరులో ప్రవేశిస్తానని స్వయంగా ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్, ఇప్పుడు పార్టీ గుర్తు, జెండాపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా, తనకు అత్యంత సన్నిహితులైన అర్జున్ మూర్తి, తమిళ రవి మణియన్
ఈ నెల 7న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం
తెలంగాణలో మరోసారి రైతు బంధు నిధుల విడుదలకు రంగం సిద్దమవుతోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఈ నెల 7న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ