సీఎం జగన్ అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. వెలగపూడి సచివాలయంలో చేపట్టిన ఈ సమావేశంలో అనేక ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపైనా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న
Tag: మంత్రివర్గం
తెలంగాణలో మారనున్న కొత్త సెక్రటేరియట్ డిజైన్..
తెలంగాణలో కొత్త సెక్రటేరియట్ భవనం డిజైన్ మారనుంది. గతంలో రిలీజ్ చేసిన డిజైన్లో ప్రభుత్వం కొన్ని మార్పులు చేయనుంది. సీఎం కె.చంద్రశేఖర్ రావు కొన్ని సూచనలు చేశారు. మార్పులు, చేర్పులు సూచించారు. ఆయన చెప్పిన
హైదరాబాద్ లో మరో లాక్ డౌన్ లేనట్టే… ఓ అభిప్రాయానికి వచ్చేసిన ప్రభుత్వం!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో విడత లాక్ డౌన్ ప్రకటిస్తారని, రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో లాక్ డౌన్ తప్పదని గత వారం రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే,
కరోనాపై వాట్ నెక్ట్స్… కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్న మోదీ!
ఇండియాలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న వేళ, తదుపరి వైరస్ ను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి హోమ్
ఈ నెల 5న ఏపీ కేబినెట్ భేటీ..
సీఎం జగన్ అధ్యక్షతన ఈ నెల 5వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. పాలనకు ఏడాది పూర్తైన నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు, కరోనా నియంత్రణ చర్యలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి..
మరికాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ… కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్
మరికాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రివర్గం పలు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ,రిజర్వేష్లపై మంత్రివర్గం ప్రధానంగా చర్చించనుంది. హైకోర్టు
రేపు సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ కేబినెట్ భేటీ రేపు జరగనుంది. రేపు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్కుమార్ను సీఎం
డబ్బు లేదా మద్యంతో దొరికితే అభ్యర్థి ఔట్… ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ఏపీ మంత్రిమండలి… ఈ ఎన్నికల్లో ధనం, మద్యం ప్రభావం లేకుండా చూడాలని ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది.
మంత్రివర్గంలోకి రోజా ఉంటే బాగుండేది: విజయశాంతి
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన మంత్రివర్గంలో సినీ నటి రోజాను కూడ తీసుకుని ఉంటే బాగుండేదని, కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో