చైనాలో కరోనా మహమ్మారి ఉనికి వెల్లడయ్యాక పొరుగునే ఉన్న ఉత్తర కొరియా వెంటనే అప్రమత్తమైంది. దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ కఠిన ఆంక్షలు విధించారు. సరిహద్దులు మూసేయడమే కాకుండా, ఇతర దేశాలతో సంబంధాలు నిలిపివేశారు.
Tag: చైనా
జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని బైడెన్ ఆదేశం!
అమెరికాను కరోనా వైరస్ ఎంతో అతలాకుతలం చేసింది. ప్రపంచ దేశాల్లో అత్యధిక కేసులు అమెరికాలోనే వచ్చాయి. ఈ ప్రాణాంతక వైరస్ చైనాలో పుట్టినా, అమెరికాను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకూ మరణించిన
ఇండియా-చైనా బలగాల ఉపసంహరణ పూర్తి.. రేపు సీనియర్ కమాండర్ల మధ్య 10వ విడత చర్చలు
తూర్పు లడఖ్ లోని పాంగాంగ్ సరస్సు వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు చల్లబడ్డాయి. ఆ ప్రాంతం నుంచి భారత్, చైనా తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్నాయి. చైనాకు చెందిన దాదాపు 150 యుద్ధ ట్యాంకులు, 5
గాల్వన్ ఘర్షణకు సంబంధించిన వీడియోను విడుదల చేసిన చైనా!
గత ఏడాది భారత్-చైనా సైనికుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. గాల్వన్ లో ఇరు దేశాల సైనికులు ఘర్షణ పడడానికి ముందు కూడా పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందుకు
గాల్వన్ ఘర్షణలో తమ సైనికుల మృతుల సంఖ్యను తొలిసారి ప్రకటించిన చైనా
గత ఏడాది జూన్లో గాల్వన్ సరిహద్దుల్లో చెలరేగిన ఘర్షణలో మృతి చెందిన తమ సైనికుల సంఖ్యను భారత్ ప్రకటించినప్పటికీ చైనా మాత్రం ప్రకటించని విషయం తెలిసిందే. చైనా సైనికుల మృతుల/గాయపడిన వారి సంఖ్య 35
చైనాతో యుద్ధం చేసేంత వరకు భారత్ వెళ్లింది: లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి
తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఆ ప్రాంతం నుంచి ఇరు దేశాలు తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే
అంగారక కక్ష్యలోకి నిన్న యూఏఈ వ్యోమనౌక ‘అమల్’.. నేడు చైనా వ్యోమనౌక ‘తియాన్వెన్-1’
అరుణగ్రహంపై ఏముందో తెలుసుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), చైనా పంపించిన వ్యోమనౌకలు ఒకదాని తర్వాత ఒకటిగా అంగారక కక్ష్యలోకి చేరుకుంటున్నాయి. గతేడాది జులైలో యూఏఈ పంపిన ‘అమల్’ వ్యోమనౌక దాదాపు ఏడు నెలలపాటు
ఇండియా, చైనా మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాద సమస్య పరిష్కరించుకునేందుకు, ఆ ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు చర్చలు జరపడమే మార్గమని, శాంతియుత పరిష్కారానికి తాము మద్దతునిస్తామని యూఎస్ వ్యాఖ్యానించింది. తాజాగా, మీడియాతో మాట్లాడిన యూఎస్
చైనా మిలటరీ నుంచి వ్యాక్సిన్ అందుకున్న తొలి విదేశీ ఆర్మీగా పాక్ సైన్యం
తమ మిత్రదేశమైన పాకిస్థాన్ సైన్యానికి చైనా కరోనా వ్యాక్సిన్ అందించింది. పాక్ మిలటరీకి కరోనా టీకా అందించినట్టు చైనా రక్షణ శాఖ తెలిపింది. అయితే, ఎన్ని డోసులు అందించిందన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. చైనా
నలుపు, తెలుపుల అరుణ గ్రహం.. చిత్రాన్ని ఒడిసిపట్టిన చైనా వ్యోమనౌక
అంగారక గ్రహం అనగానే.. ఎర్రని కొండలు, గుట్టలు, మట్టితో కూడిన అరుణ గ్రహమే గుర్తొస్తుంది. ఇప్పటిదాకా చూసిన చిత్రాలూ అలాగే ఉన్నాయి. కానీ, ఎప్పుడైనా ఆ కుజుడే నలుపు, తెలుపుల సంగమంతో ఉండడం చూశారా!