భారత్-ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్లో జరుగుతోన్న నాలుగో టెస్టు మొదటి రోజు ఆటలో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. భారత ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ బౌలింగ్ ధాటికి ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ ఎక్కువ
Tag: అహ్మదాబాద్
పింక్ బాల్ తో 5 వికెట్లు తీసిన రూట్… 145 పరుగులకే కుప్పకూలిన భారత్
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న పింక్ బాల్ డేనైట్ టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 145 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 112 పరుగులకే ఆలౌట్
రోహిత్ శర్మ 57 పరుగులతో శాసించే స్థితిలో భారత్!
అహ్మదాబాద్ లో జరుగుతున్న మూడవ టెస్ట్ లో కేవలం 112 పరుగులకే ఇంగ్లండ్ ను తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ చేసిన భారత్, ఆపై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అజేయ హాఫ్ సెంచరీతో
రేపటి మ్యాచ్ గెలిస్తే సిరీస్ తమదేనంటున్న ఇంగ్లండ్!
అహ్మదాబాద్ లో రీమోడల్ చేసిన మొతేరా స్టేడియంలో రేపటి నుంచి ఇంగ్లండ్ – ఇండియాల మధ్య మూడవ టెస్ట్ డే అండ్ నైట్ మ్యాచ్ గా జరుగనుండగా, ఇరు జట్లకూ మ్యాచ్ విజయం అత్యంత
మిస్సెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన ఖమ్మం యువతి!
అహ్మదాబాద్ లో జరిగిన మిస్సెస్ ఇండియా సీజన్-2 పోటీల్లో తెలంగాణలోని ఖమ్మం ప్రాంతానికి చెందిన వివాహిత మహ్మద్ ఫర్హా రన్నరప్ గా నిలిచారు. దేశవ్యాప్తంగా మిస్సెస్ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు 912 మంది దరఖాస్తు
వేదికపై ప్రసంగిస్తూ కుప్పకూలిన గుజరాత్ సీఎం విజయ్ రూపాని… వీడియో ఇదిగో!
గుజరాత్ లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వడోదర సమీపంలోని నిజామ్ పురాలో జరిగిన సభలో ప్రసంగిస్తున్న వేళ, సీఎం విజయ్ రూపానీ ఒక్కసారిగా కుప్పకూలారు. మాట్లాడుతూ ఒక్కసారిగా పడిపోవడంతో, బీజేపీ శ్రేణులు
హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ఊరుకోం… తెలంగాణ నేతల ఫైర్
లోక్ సభలో జమ్ము కశ్మీర్ అంశంపై చర్చ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఒవైసీ ఆరోపించారు.
విశాఖలో అమెరికా హబ్… ఆసక్తి చూపుతున్న అగ్రరాజ్యం
భారత్ లో ఇప్పటివరకు అహ్మదాబాద్ కు మాత్రమే పరిమితమైన అమెరికా హబ్ ఇక ఏపీకి కూడా రానుంది. విశాఖలో అమెరికా హబ్ ఏర్పాటు చేసేందుకు అగ్రరాజ్యం ఆసక్తి చూపుతోంది. తెలుగు రాష్ట్రాల యూఎస్ కాన్సుల్
దారుణం.. ట్యూషన్కని పిలిచి బాలుడిపై ఉపాధ్యాయుడి అత్యాచారం..
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే దారి తప్పుతున్నారు. తండ్రిలా సంరక్షించాల్సిన ఉపాధ్యాయులే.. అభంశుభం తెలియని వారిపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. తమ కామవాంఛను తీర్చుకునేందుకు పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఎన్ని కఠిన చట్టాలు అమల్లోకి వస్తున్న ఈ
ఏరోనాటికల్ ఇంజినీరింగ్లో టాపర్.. మంచి సంస్థలో ఉద్యోగం.. జల్సాల కోసం కిడ్నీ బ్రోకర్గా మారిన యువకుడు!
చెడు అలవాట్లు మనిషిని ఎంతలా అథఃపాతాళానికి తొక్కేస్తాయో చెప్పేందుకు ఇది మంచి ఉదాహరణ. ఏరోనాటికల్ ఇంజినీరింగ్ టాపర్గా నిలిచిన యువకుడు ఓ మంచి సంస్థలో ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అయినప్పటికీ జల్సాలకు మరిగి చెడు