హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి...
అమరావతి : పల్నాడు జిల్లా గురజాలలో విషాదం చోటు చేసుకుంది. గురజాలలోని ఓ మదర్సాలో మధ్యాహ్న భోజనం తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో ఒక విద్యార్థి మృతి చెందగా మరో...
హైదరాబాద్ : గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉదయం ఏరియల్ సర్వే నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వరద ముంపు ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించే అవకాశం ఉంది....
హైదరాబాద్: ఈ నెల 18 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నేడు టీఆర్ఎస్ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ప్రగతిభవన్లో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే...
అడివి శేష్ ప్రధాన పాత్రను పోషించిన ‘మేజర్’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో, 26/11 ముంబై ఉగ్రదాడుల కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో...
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా ఆది, సోమవారాల్లో ఆలయ సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ...
రక్షణ పరికరాలు, ఆయుధాల అంశానికి సంబంధించి భారత్ కు ఆంక్షల చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాలని అమెరికన్ ప్రతినిధుల సభ తాజాగా తీర్మానం చేసింది. దీనికి సంబంధించిన చట్ట సవరణ బిల్లును ఆమోదించింది....
అమరావతి : ఏపీలో రోడ్ల దుస్థితిని తెలియజేస్తూ జనసేన చేపట్టిన డిజిటల్ క్యాంపెయిన్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద జనసేన కార్యకర్తలు నిర్వహించిన...
భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం కొనసాగుతున్నది. గంట గంటకూ ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. దీంతో ప్రమాదకర స్థాయిని మించి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భద్రాచలం వద్ద ప్రస్తుతం రికార్డు...
నాగర్ కర్నూలు: జిల్లా కేంద్రంలో దొంగలు హల్చల్ చేశారు. నేషనల్ హైస్కూల్ కాంప్లెక్స్లో ఉన్న మీన జ్యువెల్లర్స్కు దుండగులు కన్నం వేశారు. లక్షల విలువైన వెండి, బంగారం, నగదు చోరీచేశారు. దుకాణం వెనుక...