హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు పొంచి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజైన్ మార్చి...
న్యూఢిల్లీ: నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో లేవు. ద్రవ్యోల్బణం పెరగడంతో నేపథ్యంలో సామాన్యుడి జీవనం అస్తవ్యస్తమవుతోంది. ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అవుతున్న నేపథ్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు...
డ్రైవింగ్ లైసెన్స్ డిజిటల్ కాపీ ఫోన్లో పెట్టుకోవడం సురక్షితం. పైగా సౌకర్యం కూడా. అయితే ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ను ఫొటో తీసి ఫోన్లో పెట్టుకోవచ్చుగా? అంటే అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే...
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 4.68 లక్షల మందికి కొవిడ్ పరీక్షలను నిర్వహించగా… 15,528 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 16,113 మంది...
ఏపీలో మరో టీడీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై కొందరు దుండగులు దాడి చేశారు. తన స్వగ్రామం అలవలలో మార్నింగ్ వాక్ కు...
జూదమాడి లక్షలు పోగొట్టుకుంటున్న యువత మనస్తాపంతో బలవన్మరణాలు ఆన్లైన్ బెట్టింగ్ నేరం.. ఆరు నెలల జైలు శిక్ష కష్టపడకుండా కూర్చున్నచోటు నుంచే లక్షలు సంపాదించాన్న ధోరణి యువతలో పెరుగుతున్నది. దీంతో ఎందరో ఆన్లైన్...
భారీ వర్షాల కారణంగా నిజామాబాద్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. 22 గేట్లు ఎత్తేసి మరీ నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో...
సింగపూర్ ఓపెన్లో అసాధారణ ఆటతీరుతో టైటిల్ దక్కించుకున్న స్టార్ షట్లర్ పీవీ సింధుకు దేశం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన సింధు.. చైనాకు చెందిన వాంగ్...
జగిత్యాల: జగిత్యాలలోని టీఆర్ నగర్లో లారీ బీభత్సం సృష్టించింది. టీఆర్ నగర్ వద్ద యూరియా లోడ్తో వెళ్తున్న లారీ.. ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న కారును, పక్కనే ఉన్న బస్సు...
హైదరాబాద్ : వర్షంలోనే వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ మరికాసేపట్లో భద్రాచలం చేరుకోనున్నారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను గోదావరి బ్రిడ్జి మీద నుంచి సీఎం కేసీఆర్...