భారత్లో ఉక్రెయిన్ రాయబారిగా పని చేస్తోన్న ఐగర్ పొలిఖాను శనివారం బాధ్యతల నుంచి తొలగించారు. భారత్తో తూర్పు యూరప్ సంబంధాలపై సుదీర్ఘ అనుభవం ఉన్న యూరప్లోని సీనియర్ దౌత్యవేత్తల్లో ఐగర్ ఒకరు.తనను భారత...
దేశంలో సరికొత్త రాజకీయ ఒరవడి సృష్టించిన నాయకుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. నిరాడంబర జీవితానికి, సున్నిత మనస్తత్వానికి ఆయన చిరునామా. సామాన్యుల్లో ఒకడిగా ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ స్థాపించిన కేజ్రీవాల్ 2013...
వైసీపీ ప్లీనరీకి కార్యకర్తల నుంచి, అభిమానుల నుంచి విశేష రీతిలో ఆదరణ లభించడం పట్ల సీఎం జగన్ సంతోషంతో పొంగిపోతున్నారు. గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో రెండ్రోజుల పాటు...
హైదరాబాద్ లో కళాశాలకు వెళ్లి కనిపించకుండా పోయిన బీటెక్ విద్యార్థిని సాకిరెడ్డి వర్షిణి కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను ముంబైలో గుర్తించారు. మేడ్చల్ జిల్లా కండక్లోయలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన...
ప్రపంచ వ్యాప్తంగా సౌర విద్యుత్ కు ఆదరణ, డిమాండ్ పెరుగుతోంది. సాధారణంగా ఖాళీ ప్రదేశాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుంటారు. ఇంటి పైకప్పు పై కూడా సౌర పలకలను ఏర్పాటు చేసి...
అమర్నాథ్ యాత్రికుల్ని భారత సైన్యం రక్షించే పనిలో పడింది. భక్తుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో వరద ప్రభావిత అమర్నాథ్ గుహ ప్రాంతంలో భారత సైన్యం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఆర్మీ...
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 4.38 లక్షల మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా… 18,930 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. అంతకు ముందు నమోదైన కేసుల సంఖ్య 16,159గా...
రేషన్కార్డు లబ్ధిదారులకు వచ్చే నెలలో ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్...
దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన ఉదయ్పూర్ దర్జీ కన్నయ్యలాల్ తేలి కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. మహ్మద్ ప్రవక్తపై...
భారత జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తన 41వ పుట్టిన రోజు వేడుకల కోసం బ్రిటన్ లో వాలిపోయారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య...