book writer for hire https://book-success.com/

బ్రెసిలియా: బైక్‌పై వెళ్తున్న ఒక వ్యక్తి అదుపుతప్పి బస్సు కింద పడ్డాడు. అయితే హెల్మెట్‌ అతడి ప్రాణాలను కాపాడింది. బ్రెజిల్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది....
హైద‌రాబాద్, జూలై 21 : కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, ఆయ‌న భార్య రేవ‌తిని మంత్రి అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. వేణుగోపాలాచారి అత్త విజ‌య‌మ్మ‌,...
భార‌త రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఫ‌లితం తేల్చే ఓట్ల లెక్కింపు గురువారం ఉద‌యం మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీలోని పార్ల‌మెంటు వేదిక‌గా జ‌రుగుతున్న ఓట్ల లెక్కింపులో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యానికి ఎంపీల ఓట్ల...
హైదరాబాద్‌ : గోదావరి నదిలో ప్రవాహం తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 47.10 అడుగుల మేర ప్రవహిస్తున్నది. ప్రస్తుతం 11,03,210 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నది. భద్రాచలంలో మొదటి ప్రమాద...
హిందూ పురాణమైన రామాయణంలో శ్ర‌వ‌ణ కుమారుడి పాత్ర గుర్తుందా. అంధ దంప‌తుల‌కు జ‌న్మించిన శ్రవణుడు వారిరువురినీ పోషించిడం కోసం సంపాదించాల్సి వచ్చేది. ఈ ప్రయత్నంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం...
న్యూఢిల్లీ: నేష‌న‌ల్ హెరాల్డ్ మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ విచారిస్తోంది. అయితే విచార‌ణ స‌మ‌యంలో క‌నీసం అయిదుగురు ఆఫీస‌ర్లు ఉండ‌నున్నారు. అద‌న‌పు డైరెక్ట‌ర్ స్థాయి మ‌హిళా...
భారీ వర్షం, వరదల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన అన్నారం, మేడిగడ్డ పంజ్ హౌజ్లు నీట మునగడం రూ. వందల కోట్ల నష్టం వాటిల్లిందని వస్తున్న వాస్తవం లేదని తెలంగాణ నీటి పారుదల...
తిరుమల : తిరుమలలో పల్లవోత్సవం వైభవంగా నిర్వహించారు. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు...
మన దేశంలో కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 21,566 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 18,294 మంది కరోనా...
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఉదయం శ్రీలంక పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీలంక ఎనిమిదో అధ్యక్షుడిగా 73 ఏళ్ల విక్రమసింఘేతో...