హైదరాబాద్: హైదరాబాద్లో నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం సూచించింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆఫీసులు, వ్యాపారాలు, కాలేజీలు, స్కూళ్లకు వెళ్లేవారికి పోలీసులు పలు సూచనలు చేశారు....
తనతో పెళ్లికి అంగీకరించలేదన్న కక్షతో ఓ యువకుడు ఉన్మాదిలా మారిపోయాడు. ఆమె తల నరికి చంపేశాడు. అనంతరం మొండెం నుంచి తలను వేరు చేసి సంచిలో వేసుకుని తీసుకెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. కర్ణాటకలోని...
భారత రాష్ట్రపతి ఎన్నికల పర్వం పూర్తయింది. ఎన్డీయే మద్దతిచ్చిన అభ్యర్థి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇప్పుడు ఉప రాష్ట్రపతి ఎన్నికలకు తెరలేచింది. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు సమయం...
హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. రెండున్నరేళ్ల విరామం తర్వాత హైదరాబాద్ నగరానికి ఓ అంతర్జాతీయ మ్యాచ్ను కేటాయించింది. సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్లో మూడో మ్యాచ్కు హైదరాబాద్ను వేదికగా...
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. మరోసారి కొత్తగా నమోదైన రోజువారీ కేసులు 21 వేలను దాటాయి. గత 24 గంటల్లో 4,95,359 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా… వీరిలో 21,880 మందికి...
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణపై గురువారం ఆ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ఇందులో భాగంగా...
వరద ప్రాంతాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కొనసాగిస్తున్న పర్యటనలో ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా సోంపల్లి వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని...
భారత రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తుది అంకమైన ఓట్ల లెక్కింపు ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో గురువారం ఉదయం...
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనానికి వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. నిన్న తిరుమల...
కృష్ణా జిల్లాలో వేర్వేరు సంఘటనల్లో ఐదుగురు మృతిచెందారు. ఒకరు వ్యవసాయ పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి కరెంట్ షాక్తో విగతజీవిగా మారగా.. మరొకరు ప్రేమించిన యువతితో పెండ్లి కావడం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు....