book writer for hire https://book-success.com/

భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 21,411 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 20,726 మంది మహమ్మారి నుంచి కోలుకోగా… 67 మంది మృతి...
హైద‌రాబాద్ : ఈ నెల 24న లాల్ ద‌ర్వాజ బోనాల పండుగ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్ష‌లు విధించారు. చార్మినార్‌, మీర్‌చౌక్‌, ఫ‌ల‌క్‌నుమా, బ‌హ‌దూర్‌పురా ఏరియాల్లో ఆది, సోమ‌వారాల్లో మ‌ధ్యాహ్నం 12...
కాచిగూడ,జూలై 22 : యువతీ యువకులకు ఉపాధి కల్పించడానికి నేషనల్‌ అకాడమీ ఆప్‌ సైబర్‌ సెక్యూరిటీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో ఎగ్జామ్‌  నిర్వహించనున్నది. ఇందులో సైబర్‌ సెక్యూరిటీ ఆఫీసర్స్‌, ఎథికల్‌...
తానే పెద్ద ఇంజనీర్ ను అని సీఎం కేసీఆర్ తరచూ చెబుతుంటారని.. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల విలువైన పంపుహౌజ్ లు నీట మునిగాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు....
దసరా నాటికి కొత్త సచివాలయం ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేసింగ్‌ నిర్మాణంలో అమర వీరుల స్మారకం 125 అడుగుల భారీ అంబేద్కర్‌ విగ్రహం లుంబినీ పార్కు- ఎన్టీర్‌ గార్డెన్‌ల ఆధునీకరణ మారనున్న హుస్సేన్‌సాగర్‌...
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును హత్య చేసేందుకు ప్రయత్నం జరిగిందని.. ఆయనను తన ప్రాంతానికి రానివ్వకుండా చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులోనూ ఇలాగే చేశారని.....
కేరళ రాజధాని తిరువనంతపురంలో ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానికుల తీరుకు వ్యతిరేకంగా ఓ బస్ షెల్టర్ లో అమ్మాయిలు, అబ్బాయిలు  ‘ల్యాప్ టాప్ నిరసన’...
ముంబై, జూలై 21: దేశంలో అత్యంత శ్రీమంతుడు, ప్రపంచ కుబేరుల్లో నాల్గవస్థానంలో ఉన్న గౌతమ్‌ అదానీ రూ.14,000 కోట్ల రుణం కోసం ఎస్బీఐ తలుపులు తట్టారు. గుజరాత్‌లోని ముంద్రాలో నిర్మించనున్న పాలీవినైల్‌ క్లోరైడ్‌...
ఇప్పటికే 90 శాతం నిర్మాణ పనులు పూర్తి ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటీరియర్‌ పనులు 3 షిఫ్టుల్లో పనిచేస్తున్న 2 వేల మంది కార్మికులు ఒకే చోట మంత్రి చాంబర్‌, సంబంధిత శాఖ సిబ్బంది...
ఈ ఏడాది అమర్ నాథ్ యాత్రలో మొదటి 22 రోజులకే రికార్డ్ నమోదైంది. 2,94,040 మంది హిమ శివలింగాన్ని దర్శించుకున్నారు. గతేడాది 60 రోజుల యాత్ర పొడవునా దర్శించుకున్న వారి సంఖ్య 2.85...