ANDHRAPRADESH

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. దేశంలో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో, ఫోర్త్ వేవ్ ప్రారంభమయిందా అనే చర్చ కూడా జరుగుతోంది....
విజయవాడ: నగరంలోని బందరు రోడ్‌లోని ఒక కార్పొరేట్ కళాశాల‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్‌తో అకస్మాత్తుగా  మంటలు వ్యాపించాయి. వెంటనే‌ అప్రమత్తమైన సిబ్బంద విద్యార్థులను బయటకు పంపేసారు. అగ్నిప్రమాద సమాచారం తెలుసుకున్న...
అవకతవకలు, అవినీతి ఆరోపణలు రావడంతో కర్నూలు…కల్లూరు సబ్ రిజిస్టర్ కార్యాలయాల పై ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెండు సబ్ రిజిస్టర్  కార్యాలయాల పైన ఫిర్యాదులు రావడంతో తనిఖీలు నిర్వహించామని...
ప్రశాంత వాతావరణంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన మండలి  సంచాలకులు ప్రతాప్ రెడ్డి అన్నారు.. పరీక్షా కేంద్రాల వద్ద...
ఏపీలో గడచిన 24 గంటల్లో 3,595 కరోనా పరీక్షలు నిర్వహించగా, 4 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో 3 కేసులు, కృష్ణా జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. అదే సమయంలో 8...