ఆన్లైన్ షాపింగ్ లవర్స్కు గుడ్ న్యూస్. లాక్డౌన్ కారణంగా గత మూడు నెలలుగా ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్స్లో పెద్ద సేల్స్ ఏవీ కనిపించలేదు. లాక్డౌన్ ఆంక్షల్ని సడలించడంతో ఫ్లిప్కార్ట్ భారీ సేల్కు సన్నాహాలు చేస్తోంది.
Category: TECHNOLOGY
లైట్ వేయండి.. కరోనా వైరస్ను చంపేయండి!
డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్యకార్మికులు వంటివారంతా కరోనాపై యుద్ధంలో ముందువరుసలో ఉండి పోరాడుతుంటే… ఇంకొందరు తమ వంతుగా సాయం చేసేందుకు వినూత్న మార్గాల్లో అన్వేషిస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఓ అడుగు ముందుకేసింది హైదరాబాద్కి చెందిన నియో
సైన్స్& టెక్నాలజీలో రాణించాలి.. యువతకు గవర్నర్ తమిళిసై పిలుపు
కరోనాపై జరుగుతున్న పోరాటంలో భారతీయ పరిశోధకులే ముందు వరుసలో ఉన్నారని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. దేశ యువత సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రాణించాలని ఆమె పిలుపునిచ్చారు. మానవాళి ఎదుర్కొంటున్న
క్షిపణి వ్యవస్థతో B-777 VVIP విమానం… ప్రధాని మోదీ కోసం సెప్టెంబర్కి రెడీ…
దేశంలో ప్రధానమంత్రికి భద్రత అనేది అత్యంత సవాలుతో కూడిన అంశం. ఎంత సెక్యూరిటీ ఉన్నా… శత్రువులతో బెడద తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసం ప్రత్యేక బోయింగ్ 777-300ER VVIP విమానం
నాకు అమెరికా ఫ్లైట్ టికెట్ కోసం నా తండ్రి ఏడాది శాలరీ ఖర్చు పెట్టారు : సుందర్ పిచాయ్
పైకి ఎదిగిన ప్రతి ఒక్కరి జీవితంలో… ఒకప్పుడు పడిన కష్టాల తాలూకు మధుర స్మృతులు ఉంటాయి. గూగుల్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్కి కూడా అలాంటివి చాలా ఉన్నాయి. కరోనాతో కష్టమే అని విద్యార్థులు
Nokia Smart TV: నోకియా స్మార్ట్ టీవీ వచ్చేసింది… ధర ఎంతో తెలుసా?
ఇండియన్ స్మార్ట్ టీవీ మార్కెట్లోకి మరో నోకియా స్మార్ట్ టీవీ వచ్చేసింది. ఇది రెండో నోకియా స్మార్ట్ టీవీ. 43 అంగుళాల 4కే టీవీ ఇది. ధర రూ.31,999. కేవలం ఒకే వేరియంట్తో నోకియా
విస్కీనా? బ్రాందీనా?.. బార్లో మందు కలుపుతున్న రోబో…
కరోనా వైరస్ సంగతేమో కానీ.. కొత్త కొత్త ఐడియాలన్నీ ముందుకు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం కరోనా పేషెంట్లకు మందులు అందించేందుకు రోబోలు ఆస్పత్రిలో డ్యూటీ చేయడం మొదలు పెట్టాయి. ఇప్పుడు ఏకంగా
నోకియా నుంచి కొత్త టీవీ…43 ఇంచుల టీవీ ధర తెలిస్తే…షాకే..
హెచ్ఎండి గ్లోబల్ 43 అంగుళాల నోకియా స్మార్ట్ టివిని జూన్ 4న భారతదేశంలో విడుదల చేయనుంది. 43 అంగుళాల నోకియా స్మార్ట్ టీవీని ఈ-కామర్స్ ప్లాట్ఫాం ఫ్లిప్కార్ట్లో విక్రయించనున్నారు. స్మార్ట్ టీవీ ధర సుమారు
టిక్టాక్కు పోటీగా మేడ్ ఇన్ ఇండియా యాప్… నెల రోజుల్లో 50 లక్షల డౌన్లోడ్స్
ఇంటర్నెట్లో యూట్యూబ్ వర్సెస్ టిక్టాక్ యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఈ వార్ హీటెక్కుతుంటే భారతదేశానికి చెందిన ‘మిత్రో’ యాప్ రికార్డులు సృష్టిస్తోంది. టిక్టాక్కు పోటీగా రూపొందించిన షార్ట్ వీడియో షేరింగ్ యాప్
వాట్సప్ యూజర్లకు సర్ప్రైజ్… అదిరిపోయే ఫీచర్ రిలీజ్
యూజర్లను సర్ప్రైజ్ చేసింది వాట్సప్. లాక్డౌన్ టైమ్లో అదిరిపోయే ఫీచర్ రిలీజ్ చేసింది. గత నెలలో ఫేస్బుక్ మెసెంజర్ కోసం మెసెంజర్ రూమ్స్ ఫీచర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఫీచర్ను