మొన్నటితో పోలిస్తే వెయ్యికి పైగా పెరుగుదల. ...
Month: June 2022
పలు డిమాండ్లను పరిష్కరించాలంటూ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గత కొన్నిరోజులుగా ధ చేపడుతున్న సంగతి తెలిసిందే. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తెలంగాణ కాంగ్రెస్ మద్దతు పలికింది. కాగా, టీపీసీసీ చీఫ్...
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం భారత్ లోనే కాదు, దక్షిణాసియాలోనే అత్యుత్తమంగా నిలిచింది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్ పోర్ట్ అవార్డ్స్ లో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా ఘనత సాధించింది. జూన్ 16న ఫ్రాన్స్...
సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాలావధితో ఉద్యోగ నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ తీవ్ర ఆందోళనలకు కారణమవుతోంది. ఈ పథకంతో తాము నష్టపోతామని ఆర్మీ ఆశావహులు దేశవ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా రైల్వే...
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్తో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలిపే...
ఈ భార్యలతో మేం వేగలేం, ఏడు జన్మలు కాదు కదా.. ఏడు క్షణాలు కూడా వారిని మేం భరించలేం, వారు మాకొద్దు.. అంటూ భార్యాబాధితులు కొందరు వట సావిత్రి పూర్ణిమ వ్రతం చేశారు....
ఇటీవల కోనసీమ జిల్లాకు ఏపీ ప్రభుత్వం అంబేద్కర్ పేరుపెట్టగా, తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం తెలిసిందే. అమలాపురంలో మంత్రి పినిపె విశ్వరూప్, వైసీపీ ఎమ్మెల్యే సతీష్ బాబుల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు....
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. ప్రపంచ రక్తదాతల...
ప్రధాని మోదీ ఏపీకి విచ్చేస్తున్నారు. వచ్చే నెల 4న విశాఖ, భీమవరంలలో ఆయన పర్యటించబోతున్నారు. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలు భీమవరంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి మోదీ హాజరవుతారు. అనంతరం అదే...