Telangana

ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని టార్గెట్ చేసిన ఐటీ దాడుల్లో 70 మందితో కూడిన అధికారుల బృందం రాజకీయ దురుద్దేశంతోనే సోదాలు చేస్తున్నారని...
నిర్మల్ కు చెందిన శ్రీహరిరావు కాంగ్రెస్ లో చేరిక కొంతమంది పార్టీని వీడినా.. అంతకంటే బలమైన లీడర్లు పార్టీలోకి వస్తున్నారన్న రేవంత్ తెలంగాణ సమాజం తిరగబడే సమయం ఆసన్నమైందని వ్యాఖ్య కొడంగల్ నియోజకవర్గంలో...
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమక్షంలో...
న్యాయం అడిగిన రైతులకు బేడీలు వేస్తున్న నియంత పాలనకు రోజులు దగ్గరపడ్డాయని షర్మిల హెచ్చరించారు. తెలంగాణ (Telangana) ప్రభుత్వంపై వైఎస్సార్టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు...
బిపర్ జాయ్ తుపాను కారణంగా పర్యటన రద్దు షెడ్యూల్ ప్రకారం ఈ అర్ధరాత్రికి హైదరాబాద్ చేరుకోవాల్సిన అమిత్ షా ఖమ్మం సభ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్న బండి సంజయ్ కేంద్ర హోం మంత్రి...
నీతిగా వ్యాపారం చేస్తున్నానన్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ముందు బురద చల్లేందుకే సోదాలు అంటూ విమర్శ విదేశాల్లో పెట్టుబడులు పెట్టలేదని వెల్లడి బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి...
22 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన 14, 15 తేదీల్లో లింగంపల్లి – హైదరాబాద్ రైళ్ల రద్దు 14-17 మధ్య ఇతర మార్గాల్లోని రైళ్లు రద్దు నిర్వహణ...
యూనివర్శిటీ ఆఫ్ నాటింగ్ హామ్ లో చదువుతున్న తేజశ్విని ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో తెలుగు అమ్మాయి మృతురాలిది హైదరాబాద్ లోని చంపాపేట్ లండన్ లో విద్యను అభ్యసిస్తున్న తేజశ్విని రెడ్డి అనే...
గవర్నర్ కు గౌరవం దక్కదు అంటూ బండి సంజయ్ విమర్శలు గిరిజన మహిళా రాష్ట్రపతికి గౌరవం దక్కదంటూ కవిత కౌంటర్ పరస్పరం విపక్ష ప్రభుత్వాలపై విమర్శలు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి...
రేపు తెలంగాణ పర్యటనకు రానున్న అమిత్ షా 15న బీజేపీ నిర్వహించే కార్యక్రమానికి హాజరు పలు రంగాల ప్రముఖులతో భేటీ కానున్న కేంద్ర మంత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా...