Month: April 2022

ప్రజలకు బ్యాంక్ సేవలను మరింత సులభతరం చేస్తూ ఫినో పేమెంట్ బ్యాంక్  అనుబంధ శాఖను అనంతపురం జిల్లా గుత్తిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ASM చంద్రమోహన్ నాయుడు మాట్లాడుతూ మా  బ్రాంచ్ ద్వారా...
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కొరకు ఏ.ఐ.టి.యు.సి ఆధ్వర్యంలో గోలేటి నుండి ప్రారంభమైన పోరుబాట కార్యక్రమం బెల్లంపల్లికి చేరింది.ఈ సందర్బంగా నాయకులు, కార్మికులు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ...
ఆంధ్రప్రదేశ్ మహిళ కమిషన్ చైర్ పర్సన్ మీద దాడి చేసిన టీడీపీ మహిళ నేతలే ధర్నాలు చేయడం సిగ్గు చేటని విశాఖ జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు.. మహిళలకు సీఎం...
సముద్రాన్ని రక్షించండి మత్యకారులను కాపాడండి … అనే నినాదం తో సంప్రదాయ మత్యకార యూనియన్  అద్వర్యం లో కన్యాకుమారి నుంచి కలకత్తా వరకు జాతీయస్థాయి యాత్ర చేపట్టనున్నట్లు NFF అధ్యక్షుడు లియో కోలాసో...
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 10 …22వ డివిజన్లలో తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిష్కరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బైక్ లతో ర్యాలతీసి టిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు...
తిరుపతి జిల్లా పాకాల మండలం పెద్దరామపురం పంచాయతీ గడ్డలచేను,చిగరపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు,కార్యకర్తల ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకురాలు చాముండేశ్వరి నాయకులు మాట్లాడుతూ...
కరెంటు బిల్లు బకాయి ఉన్నకారణంగా  నంద్యాల జిల్లా డోన్  రేవిన్యూ డివిజన్  లో ఉన్న  MRO  కార్యాలయ్యనికే  పవర్ సప్లై కట్ చేశారు.  గత కొన్ని నెలల నుండి విద్యుత్ చార్జీలు బకాయి...
సత్యసాయిజిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని ఐకేపి కార్యాలయం లో వైయస్ ఆర్ సున్నా వడ్డి మూడవ విడత చెక్కులను ఎమ్మెల్యే శంకర్నారాయణ పంపిణి చేశారు. 3 విడుతలకు కలిపి మొత్తం 413.53 లక్షలు...
ఉన్నత విద్యప్రమాణాలతో.. ప్రత్యక్ష, పరోక్ష విద్యలో తనకంటూ… ఓ ప్రత్యేకత సొంత చేసుకున్న చిత్తూరు రాజు ఎడ్యుకేషన్‌ సోసైటీ మరో మైలురాయిని అందుకుందని సమన్వయకర్త ప్రసాద్‌రాజు అన్నారు.. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల...
ప్రశాంత వాతావరణంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన మండలి  సంచాలకులు ప్రతాప్ రెడ్డి అన్నారు.. పరీక్షా కేంద్రాల వద్ద...