వైసీపీకి జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో జగన్ ను ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సీపీఐ నారాయణ మట్లాడుతూ, ఇది చట్ట విరుద్ధమని...
టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కు గన్ మెన్లను తొలగించడంపై ఆ పార్టీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఉత్తరకొరియా నియంత్ కిమ్ ను మించిపోయారని నారా లోకేశ్...
‘కశ్మీర్ ఫైల్స్’ దేశాన్ని ఓ ఊపు ఊపేసిన సినిమా. ఈ మూవీని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఇప్పుడు ‘ఢిల్లీ ఫైల్స్’ పేరుతో ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన శిక్కుల ఉచకోత మీద ఓ సినిమాను...
ప్రధానాంశాలు: ధరణి పోర్టల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సీఎం కేసీఆర్ లేని సమస్యను సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారు కరీంనగర్ దీక్షలో ధ్వజమెత్తిన బండి సంజయ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi...
రాజకీయాల్లో తలదన్నేవాడు ఉంటే, తాడిని దన్నే వాడు ఉంటాడన్నది అక్షరాల నిజం. అన్నాడీఎంకేలో ఇద్దరు బలమైన నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం విషయాన్ని గమనిస్తే.. జయలలిత తర్వాత అన్నాడీఎంకే పార్టీ ముక్కలు కాకుండా...
తెలంగాణ ముఖమంత్రి కేసీఆర్.. తనపై చేసిన విమర్శలపై బీజేపీ నాయకుడు, ఎంపీ సీఎం రమేశ్ స్పందించారు. ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కెసిఆర్ తన పేరు ప్రస్తావించి, కేసుల...
టీడీపీ కీలక నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను ఉపసంహరించుకుంది. గన్ మెన్లను వెనక్కి రావాలని ఆదేశించింది. ఇప్పటి వరకు ఆయనకు 1 ప్లస్ 1 భద్రత...
సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో రెండో టెస్టు మ్యాచ్లో మెరుగ్గా ఆడుతున్న శ్రీలంక క్రికెట్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ పాతుమ్ నిసాంక మ్యాచ్ మధ్యలో కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఆదివారం...
పరారీలో ఉన్న మాజీ లిక్కర్ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. 2017 ఏప్రిల్ 18న మాల్యాను భారత్ కు అప్పగించేందుకు వారెంట్ జారీ...
టెక్నాలజీని వాడుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త ఎత్తుగడలతో ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో కొత్త తరహా ఆన్ లైన్ మోసం బయటపడింది. విద్యుత్ బోర్డు ఉద్యోగుల పేరుతో ప్రజలకు...