పల్నాడు మండలం వంకాయలపాడులో గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ రూ. 200 కోట్లతో ఏర్పాటు చేసిన ఐటీసీ సంస్థ 14 వేల మంది రైతులకు ఉపయోగపడుతుందన్న సీఎం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని...
bharath
ఇన్విటేషన్ వచ్చిన తర్వాతే 5జీ నెట్ వర్క్ కు అనుసంధానం మై జియో యాప్ లో నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు ప్రస్తుతం అన్ లిమిటెడ్ డేటాను ఆఫర్ చేస్తున్న జియో భాగ్యనగరంలో రిలయన్స్...
భుజం గాయం నుంచి కోలుకున్నట్టు తెలిపిన యువ హీరో ఎనిమిది నెలల నుంచి నొప్పితో ఇబ్బంది పడిన విజయ్ పూర్తిగా కోలుకొని ‘బీస్ట్’ బయటికి వస్తోందని ఇన్ స్టా లో పోస్ట్ టాలీవుడ్...
46 మంది అభ్యర్థులతో రెండో జాబితా తొలి దశలో 43 మందికి టికెట్లు ఖరారు వచ్చే నెల 1, 5వ తేదీల్లో పోలింగ్ గుజరాత్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ దూకుడు పెంచింది....
ఉత్తర్వులు జారీ చేసిన యూఐడీఏఐ గుర్తింపు కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రం సమర్పించి అప్డేట్ చేసుకోవాలన్న కేంద్రం ఆధార్ పోర్టల్, ఆధార్ కేంద్రం నుంచి అప్డేట్ చేసుకోవచ్చని ప్రకటన తప్పనిసరేమీ కాదని మరో...
బీజేపీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందని విమర్శ ఎమ్మెల్యేల కొనుగోలుకు ఇంతకన్నా సాక్ష్యం ఏముంటుందన్న కేజ్రీవాల్ ఢిల్లీలో 41 మంది ఆప్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని నిందితులు చెప్పారని వ్యాఖ్య...
సెమీ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్పై టీమిండియా దారుణ పరాజయం జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు సీనియర్ ఆటగాళ్లు వీడ్కోలు గురించి ఆలోచిస్తుండొచ్చన్న గవాస్కర్ టీ20 ప్రపంచకప్లో భాగంగా నిన్న ఇంగ్లండ్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో...
కొత్తగా 3.45 లక్షల మంది ఓటర్లకు చోటు రాష్ట్రంలో మొత్తం 2.95 కోట్ల మంది ఓటర్లు ఓటర్ల ముసాయిదా జాబితా-2023 విడుదల అభ్యంతరాలకు 15 రోజుల గడువు తెలంగాణంలో ఓటర్ల వివరాలను ఎన్నికల...
సికింద్రాబాద్ నుంచి కొల్లాం, కొట్టాయంకు రైళ్లు ఈ నెల 20 నుంచి జనవరి 17వ తేదీ వరకు అందుబాటులో కాచిగూడ, నల్గొండ, కాజీపేట మార్గంలో ప్రయాణించనున్న రైళ్లు శబరిమల భక్తులకు దక్షిణ మధ్య...
పక్కా సమాచారంతో ఓ ఇంటిపై దాడిచేసిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం విటుడు, యువతి, అందులో పనిచేసే యువకుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు పరారీలో వ్యభిచార గృహ నిర్వాహకుడు హైదరాబాద్ కేపీహెచ్బీలోని ఓ...