అమరావతి మాస్టర్ ప్లాన్ లో సవరణలు కొత్తగా ఆర్-5 జోన్ ఏర్పాటు రాజధానిలో పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ఇటీవల నోటిఫికేషన్ జారీ గ్రామసభలు నిర్వహించకుండా నోటీసులు ఇచ్చారన్న రైతులు ఏపీ...
bharath
రాజీవ్ హంతకులను విడుదల చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సుముఖత విడుదలకు సోనియా కుటుంబం కూడా సుముఖత నళినితో పాటు జైలు నుంచి విడుదల కానున్న మరో ఐదుగురు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ...
ఏపీ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ ఈ సాయంత్రం విశాఖ రాక ప్రధానిని కలవనున్న పవన్ కల్యాణ్ అసలిది చర్చనీయాంశమే కాదన్న మంత్రి అమర్నాథ్ ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఏపీ పర్యటనకు...
కేరళలో పేద యువతి చదువుకు ఆర్థిక సాయం చేయాలని కోరిన ఐఏఎస్ అధికారి వీఆర్ కృష్ణ తేజ వెంటనే స్పందించి యువతి నర్సింగ్ విద్యకు స్పాన్సర్ చేసిన అల్లు అర్జున్ ఒక ఏడాది...
నిన్న ఏం రాశామో నేడు కనిపించదంటూ విమర్శ తామేమి మాట్లాడామో అర్థం కాని వారికి సరైన వేదికని వ్యాఖ్య ట్విట్టర్ గొప్ప సామాజిక వేదిక అంటూ ప్రశంస ప్రముఖ బాలీవుడ్ నటి, సామాజిక...
తనను కలిసిన నేతలకు పాదయాత్రపై క్లారిటీ ఇచ్చిన లోకేశ్ కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు కొనసాగనున్న పాదయాత్ర ఎక్కడా విరామం లేకుండా యాత్ర కొనసాగుతుందన్న లోకేశ్ ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం...
హైదరాబాద్ నిజాం కాలేజీ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. హాస్టల్ బిల్డింగ్ తమకు మాత్రమే కేటాయించాలని కోరుతూ డిగ్రీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన శుక్రవారం కూడా కొనసాగుతోంది. ఈ అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించిన...
లిక్కర్ మాఫియాతో జగన్ కు సంబంధాలు ఉన్నాయన్న రామకృష్ణ లిక్కర్ స్కామ్ లో పట్టుబడ్డ శరత్ రెడ్డి విజయసాయి బంధువని వ్యాఖ్య మోదీ సభను విజయవంతం చేసేందుకు జగన్ తంటాలు పడుతున్నారని విమర్శ...
తెలంగాణ ఏమైనా కేసీఆర్ అబ్బ సొత్తా? అని ప్రశ్నించిన షర్మిల ఎవరైనా రావొచ్చని, ప్రజల మనసులు గెలుచుకోవచ్చని వ్యాఖ్య మోదీని కలిసే దమ్ము కూడా కేసీఆర్ కు లేదా? అని ఎద్దేవా తెలుగుదేశం...
సెమీస్ చేరడం ద్వారా కాంస్యం గెలిచిన హుస్సామ్ క్వార్టర్స్ లో గాయం అవ్వడంతో సెమీ ఫైనల్ కు గైర్హాజరు ఈ టోర్నీలో ఫైనల్ చేరిన ఆరుగురు భారత బాక్సర్లు జోర్డాన్ లో జరుగుతున్న...