జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా, ఆ తర్వాత నెలలోనే ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించనున్నారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఈ నేపథ్యంలో, ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నికలు...
studio18telugu
రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్ పట్టనానికి చెందిన ఓ వ్యక్తి వివాదాస్పద ఆఫర్ చేశాడు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత (సస్పెండ్ అయిన) నుపుర్ శర్మ శిరచ్ఛేదనం చేసినవారికి తన...
విదేశాల నుంచి ఉపాధి నిమిత్తం వచ్చే ప్రవాస భారతీయులకు కువైట్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రవాస కార్మికులకు ఇచ్చే వర్క్ పర్మిట్ ప్రక్రియను వేగవంతం చేసింది. కేవలం 10 రోజుల్లోనే వర్క్...
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం తన నివాసంలో ఆయన మెట్లపై నుంచి జారి పడ్డారు. ఈ ప్రమాదంలో...
ఒక దుండగుడి చేతిలో లైంగిక వేధింపులకు గురవుతున్న యువతిని హిజ్రాలు కాపాడిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. నగరంలోని కేఆర్ పురంలోని వివేకనగర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి...
తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ సినీ నటుడు, దర్శకనిర్మాత, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి రెడ్డి చిట్టెమ్మ కన్నుమూశారు. ఆమె...
సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి నిన్న రాత్రి కన్నుమూశారు. 86 ఏళ్ల శ్రీహరి కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. గత వారం ఇంట్లో పడిపోవడంతో ఆయన తుంటి ఎముక విరిగింది. నిమ్స్...
ఇండియాలో కొత్త కరోనా కేసులు కాస్త తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 13,086 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 12,456 మంది కరోనా నుంచి కోలుకోగా… 24 మంది మృతి...
బర్మింగ్ హామ్ టెస్టులో టీమిండియా మ్యాచ్ ను శాసించే దిశగా సాగుతోంది. రిషబ్ పంత్ మరోసారి బ్యాట్ కు పనిచెప్పడంతో టీమిండియా ఆధిక్యం 300 మార్కు దాటింది. ఓవర్ నైట్ స్కోరు 125/3తో...