ప్రభుత్వ కార్యక్రమాలను హైలైట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో సొంతంగా AP Fiber News తెలుగు టెలివిజన్ న్యూస్ ఛానెల్ని ప్రారంభించనుంది.2024 ప్రారంభంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు సీఎం వైఎస్ జగన్మోహన్...
ANDHRAPRADESH
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయం శ్రావన మాస శోభను సంతరించుకున్నది. మల్లన్న సన్నిధిలో నేటినుంచి శ్రావనమాసోత్సవాలను నిర్వహిస్తున్నారు. దీంతో ఆలయ వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం...
హిట్లు ఫ్లాప్లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో ఎంటర్టైన్ చేస్తుంటాడు నితిన్. గతేడాది ఏకంగా మూడు సినిమాలతో అభిమానులను పలకరించాడు. అయితే అందులో ఏ ఒక్కటి కూడా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో...
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఏపీలోని నిరుద్యోగులకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ప్రతి శుక్రవారం ఒక్కో జిల్లాలో కనీసం ఒక జాబ్ మేళా నిర్వహించే విధం...
సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్టు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం పలు పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే రైతు భరోసాతో పాటు ఏ సీజన్ లో జరిగిన నష్టానికి అదే సీజన్లో పరిహారం చెల్లిస్తోంది. అలాగే రైతు భరోసా...
విలీన మండలాలను ముంచెత్తిన వరద గోదావరి రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న చంద్రబాబు ఈ రాత్రికి భద్రాచలంలో బస చేయనున్న టీడీపీ అధినేత భారీ వర్షాల కారణంగా గోదావరి...
ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలనే డిమాండ్తో ఇప్పటికే రాజధాని రైతులు దీక్షలు కొనసాగిస్తుండగా… తాజాగా అమరావతి కోసం బీజేపీ సైతం పాదయాత్ర చేపట్టనుంది. ఈ నెల 29న తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఈ...
‘’…దేశంలో ప్రింట్ మీడియాకున్న జవాబుదారీతనం ఎలక్ట్రానిక్ మీడియాకు లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సోషల్ మీడియా పరిస్థితి ఇంకా దారుణమని వ్యాఖ్యానించారు. కొత్త మీడియాకు ఏది నిజమో,...
విశాఖ పట్నం ఆర్కే బీచ్ లో 21 ఏళ్ల వివాహిత మిస్సింగ్ కేసు లో సినిమాటిక్ ట్విస్ట్ వెలుగు లో కి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం కి చెందిన సాయి ప్రియ...