book writer for hire https://book-success.com/

Andhra Pradesh

  విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని అనాకపల్లి జిల్లా పూడిమడక సముద్రతీరంలో నిన్న గల్లంతైన 7గురిలో ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో ఒకరిని రక్షించగా నిన్న ఒకరి మృతదేహం లభ్యం కాగా ఇవాళ ఐదు మృతదేహాలు...
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డికి సైతం లోన్ యాప్స్‌కి సంబంధించిన రికవరీ ఏజెంట్ల నుంచి వేధింపులు తప్పలేదు. మంత్రికి, మాజీ మంత్రి లాంటి ప్రజాప్రతినిధులకు కూడా...
    కాకినాడ జిల్లా గొల్లప్రోలులో కార్యక్రమం ఒక్క బటన్ క్లిక్ తో 3.38 లక్షల మంది ఖాతాల్లోకి నగదు రూ.508.18 కోట్లు విడుదల ఒక్కొక్కరికి మూడేళ్లలో రూ.45 వేలు ఇచ్చామన్న సీఎం...
ప్రభుత్వ కార్యక్రమాలను హైలైట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో సొంతంగా AP Fiber News తెలుగు టెలివిజన్ న్యూస్ ఛానెల్‌ని ప్రారంభించనుంది.2024 ప్రారంభంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు సీఎం వైఎస్ జగన్మోహన్...
సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్టు...
ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం రైతుల కోసం పలు పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే రైతు భరోసాతో పాటు ఏ సీజన్ లో జరిగిన నష్టానికి అదే సీజన్లో పరిహారం చెల్లిస్తోంది. అలాగే రైతు భరోసా...
విలీన మండలాలను ముంచెత్తిన వరద గోదావరి రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న చంద్రబాబు ఈ రాత్రికి భద్రాచలంలో బస చేయనున్న టీడీపీ అధినేత భారీ వర్షాల కారణంగా గోదావరి...
ఏపీ రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే కొన‌సాగించాల‌నే డిమాండ్‌తో ఇప్ప‌టికే రాజ‌ధాని రైతులు దీక్ష‌లు కొన‌సాగిస్తుండ‌గా… తాజాగా అమ‌రావ‌తి కోసం బీజేపీ సైతం పాద‌యాత్ర చేప‌ట్ట‌నుంది. ఈ నెల 29న తాడేప‌ల్లి మండ‌లం ఉండ‌వ‌ల్లిలో ఈ...
తెలుగు రాష్ట్రాల్లో కేసినో కింగ్‌లుగా పేరు తెచ్చుకున్న చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి అనే వ్యక్తులకు చెందిన ఇళ్లు, ఆఫీసులపై ఈడీ ఎటాక్స్ జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గుట్టుగా కేసినోలు...
విశాఖ పట్నం ఆర్కే బీచ్ లో 21 ఏళ్ల వివాహిత మిస్సింగ్ కేసు లో సినిమాటిక్ ట్విస్ట్ వెలుగు లో కి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం కి చెందిన సాయి ప్రియ...