బాటసారుల దాహార్తిని తీర్చేందుకు మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన మేము సైతం స్వచ్చంద సంస్థ నిర్వహిస్తున్న చలివేంద్రం, ప్రతి రోజు మజ్జిగ , అంబలి, పెరుగన్నం పంపిణీ చేయడం లాంటి సేవా కార్యక్రమాలను...
Telangana
జహీరాబాద్ ప్రాంతంలోని చెరుకు పంట రైతులను TRS ప్రభుత్వం ఆదుకోవాలని టిపిసిసి నాయకులు వై.నరోత్తం డిమాండ్ చేశారు. జహీరాబాద్ లో చక్కెర కర్మాగారం ఉన్నప్పటికి చెరుకు క్రషింగ్ కు గాని, బిల్లుల చెల్లింపులో...
ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో వేసవి శిక్షణ శిబిరాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే భేతీ సుభాష్ రెడ్డి ప్రారంభించారు.Ghmc ఆధ్వర్యంలో వేసవికాలం నెల రోజుల పాటు క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహించి విద్యార్థులలో దాగి ఉన్న...
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో “తెలంగాణ యూత్ సర్వీసెస్” ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీయువకులకోసం సెట్విన్ ఆవరణలో శనివారం “మెగా జాబ్ మేళా” నిర్వహిస్తున్నట్లు సెట్విన్ ఎండీ వేణుగోపాల్ రావు తెలిపారు....
రంజాన్ సందర్భంగా ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ రోజు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు, అధికారులు కూడా ఈ...
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో స్పెషల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న అమూల్య తమ పాఠశాల లో పనిచెయ్యొద్దంటూ అక్కడ చదువుతున్న విద్యార్తినిలు పాఠశాల భవనం ఎక్కి నిరసన...
లంచం తీసుకుంటూ ఓ లైన్ మెన్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. చంచల్ గూడ సబ్ స్టేషన్ లో లైన్ మెన్ గా పనిచేస్తున్ననర్సింహులు మలక్ పేట నల్గొండ క్రాస్ రోడ్డు లో వాటర్...
మాదాపూర్లో గూగుల్ సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ 3.3 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం 94 మీటర్ల ఎత్తుతో 29 అంతస్తులతో భననం కరోనా కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన పనులు సెర్చింజన్ దిగ్గజం గూగుల్...
ఇటీవలే మృతి చెందిన లింగయ్య తండ్రి నరసింహ గురువారం నార్కట్పల్లిలో దశ దిన కర్మ స్వయంగా హాజరై లింగయ్యను ఓదార్చిన కేసీఆర్ కేసీఆర్ వెంట టీఆర్ఎస్ కీలక నేతలంతా హాజరు ఎమ్మెల్యే తండ్రి...
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కొరకు ఏ.ఐ.టి.యు.సి ఆధ్వర్యంలో గోలేటి నుండి ప్రారంభమైన పోరుబాట కార్యక్రమం బెల్లంపల్లికి చేరింది.ఈ సందర్బంగా నాయకులు, కార్మికులు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ...