జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన తర్వాత నిందితులు మొయినాబాద్ వెళ్లారు. అక్కడ ఒక రాజకీయ నేతకు చెందిన ఫామ్...
Telangana
ప్రమాదకర రసాయనాలతో పాలు తయారు చేస్తూ వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు వ్యాపారులు. గుట్టుచప్పుడు కాకుండా కల్తీ పాలను తయారు చేసి, విక్రయించి సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇటువంటి ఘటనే...
ఖమ్మంలోని కమ్మ మహజన సంఘంకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఘంగా పేరుంది. సంఘం ద్వారా పేద విద్యార్థులను ఉచితంగా చదివించడంతో పాటు, పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా...
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన సంచలనం కల్గించింది. నగరంలో జరిగిన ఈ ఘటనపై పలు విమర్శలు వస్తున్నాయి. బాలిక మీద జరిగిన గ్యాంగ్ రేప్ కేసుపై బీజేపీ ఎమ్మెల్యే...
బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్కు ఆదివారం భారీ ఊరట లభించింది. భూకబ్జా కేసు నుంచి ఆయన పేరును తొలగిస్తూ హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జూబ్లీ...
కుటుంబ పార్టీలు దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇలాంటి పార్టీల కారణంగా దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ...
దేశంలోని పలు ప్రాంతాల పర్యటనలో ఇటీవల బిజీగా గడిపిన కేసీఆర్ కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం తన ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. గురువారం నాడు ఆయన...
వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించే విషయమై భారతీయ రిజర్వు బ్యాంకుతో చర్చలు జరుపుతున్నట్టు ఆయన కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని ఈ...
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఆయన ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ పుష్పగుచ్ఛాలు...
ఇటీవలే యూట్యూబ్ ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి అశ్లీల వీడియోలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనం అశ్లీల వీడియోలతో లక్షలు సంపాదిస్తున్నారని ఆగ్రహం...