తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ లో...
Telangana
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిద్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న విద్యాహబ్ (educational hub)దేశానికే తలమానికంగా నిలువ బోతున్నది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఒకే ఆవరణలో అతిపెద్ద భవనాలను నిర్మించారు....
27-06-2022 Mon 10:55 కేటీఆర్ తో కలిసి ఢిల్లీ వెళ్లిన టీఆర్ ఎస్ ఎంపీలు సిన్హా నామినేషన్ పేపర్లపై సంతకం చేయనున్న ఎంపీలు నామినేషన్ తర్వాత కేంద్ర మంత్రులను కేటీఆర్ కలిసే అవకాశం...
పలు డిమాండ్లను పరిష్కరించాలంటూ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గత కొన్నిరోజులుగా ధ చేపడుతున్న సంగతి తెలిసిందే. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తెలంగాణ కాంగ్రెస్ మద్దతు పలికింది. కాగా, టీపీసీసీ చీఫ్...
సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాలావధితో ఉద్యోగ నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ తీవ్ర ఆందోళనలకు కారణమవుతోంది. ఈ పథకంతో తాము నష్టపోతామని ఆర్మీ ఆశావహులు దేశవ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా రైల్వే...
తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ బాక్సింగ్ లో సంచలనాలను సృష్టిస్తోంది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచి దేశ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెను ఘనంగా సత్కరించి,...
జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన తర్వాత నిందితులు మొయినాబాద్ వెళ్లారు. అక్కడ ఒక రాజకీయ నేతకు చెందిన ఫామ్...
ప్రమాదకర రసాయనాలతో పాలు తయారు చేస్తూ వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు వ్యాపారులు. గుట్టుచప్పుడు కాకుండా కల్తీ పాలను తయారు చేసి, విక్రయించి సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇటువంటి ఘటనే...
ఖమ్మంలోని కమ్మ మహజన సంఘంకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఘంగా పేరుంది. సంఘం ద్వారా పేద విద్యార్థులను ఉచితంగా చదివించడంతో పాటు, పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా...