దేశంలో గత 24 గంటల్లో 16,135 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 13,958 మంది కరోనా నుంచి కోలుకోగా… 24 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,13,864 యాక్టివ్ కేసులు...
Telangana
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారుపై ధ్వజమెత్తారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో నగరంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య చోటుచేసుకున్న ఫ్లెక్సీల రగడపై స్పందించారు. హైదరాబాదులో ప్రధాని...
హైదరాబాదులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, నగరంలో ఫ్లెక్సీ వార్ జరుగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి పరస్పర విమర్శల దాడి తీవ్రతరం చేశాయి. దీనిపై కేంద్రమంత్రి కిషన్...
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు శనివారం హైదరాబాద్ వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి కూడా నగరంలోనే బస చేయనున్నారు. ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాక…...
హైదరాబాద్లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం నాటి సమావేశాలు ప్రారంభం అయిన కాసేపటికే అక్కడ కలకలం రేగింది. ఈ సమావేశాల్లోకి ప్రవేశించిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన...
సినిమాలపై ప్రేమతో అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చి యువ హీరో అడివి శేష్ టాలీవుడ్ లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యమైన కథలు ఎంచుకొని సినిమాలు చేస్తున్న శేష్ నిర్మాతలకు...
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఉదయం చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్వయంగా...
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో, ‘సాలు మోదీ-సంపకు మోదీ’ అంటూ టీఆర్ఎస్ ప్రచారం చేస్తుండడం తెలిసిందే. దీనిపై తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ,...