తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం సాధించేది కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ అన్నారు. కనీసం 70 నుంచి 80 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పనిచేస్తున్నామని...
Telangana
ప్రధానాంశాలు: భారీవర్షాలపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం రెవెన్యూ సదస్సుల వాయిదా వేస్తున్నట్లు ప్రకటన సహాయచర్యలపై సీఎస్కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు రాష్ట్రవ్యాప్తంగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా...
హైదరాబాద్ లో కళాశాలకు వెళ్లి కనిపించకుండా పోయిన బీటెక్ విద్యార్థిని సాకిరెడ్డి వర్షిణి కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను ముంబైలో గుర్తించారు. మేడ్చల్ జిల్లా కండక్లోయలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన...
ప్రపంచ వ్యాప్తంగా సౌర విద్యుత్ కు ఆదరణ, డిమాండ్ పెరుగుతోంది. సాధారణంగా ఖాళీ ప్రదేశాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుంటారు. ఇంటి పైకప్పు పై కూడా సౌర పలకలను ఏర్పాటు చేసి...
ఫ్రాన్స్ రాజధాని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఏరో ఇంజిన్ రిపేర్ సంస్థ సఫ్రాన్ తెలంగాణలోకి అడుగుపెట్టబోతోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఆ సంస్థ విమానాల మెయింటెనెన్స్ అండ్ రిపేర్ (ఎంఆర్ఓ) యూనిట్ను...
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం తీసుకునే రుణాల్లో భారీగా కోతను విధించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 52,167 కోట్ల రుణాలను తీసుకోవడానికి కేంద్రానికి...
రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు పురుగుల అన్నం వడ్డించిన ఘటనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆయన మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు....
ఏపీలో అధికార పార్టీ వైసీపీ టికెట్పై ఎంపీగా గెలిచి ఆ పార్టీకి రెబల్గా మారిపోయిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై తెలంగాణలో పోలీసు కేసు నమోదైంది. హైదరాబాద్ నగర పరిధిలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో...
సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి నిన్న రాత్రి కన్నుమూశారు. 86 ఏళ్ల శ్రీహరి కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. గత వారం ఇంట్లో పడిపోవడంతో ఆయన తుంటి ఎముక విరిగింది. నిమ్స్...