Narendra Modi

మోదీకి సానుభూతిని తెలిపిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు

ఈ తెల్లవారుజామున మృతి చెందిన హీరాబెన్ గాంధీనగర్ లో ముగిసిన అంత్యక్రియలు తల్లి చితికి నిప్పంటించిన మోదీ ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ మృతి పట్ల తెలంగాణ...

మోదీకి సానుభూతిని తెలిపిన జగన్, చంద్రబాబు

నిన్న అర్ధరాత్రి తుదిశ్వాస విడిచిన హీరాబెన్ ఈ కష్ట సమయంలో తమ ప్రార్థనలు మోదీ కుటుంబంతో ఉంటాయన్న జగన్ తల్లిని కోల్పోవడం ఎవరికైనా చాలా బాధాకరమన్న చంద్రబాబు...

ప్రధానమంత్రి మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత

అస్వస్థతతో రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన హీరాబెన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన నరేంద్రమోదీ వందేళ్ల అద్భుతం భగవంతుని పాదాల వద్ద విశ్రాంతి తీసుకుంటోందని ట్వీట్ ప్రధానమంత్రి...

జనవరిలో కరోనా పెరిగే చాన్స్.. రాబోయే 40 రోజులు కీలకం అంటున్న కేంద్రం!

జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు కేంద్ర  వైద్య, ఆరోగ్య శాఖ సూచన కొత్త వేరియంట్స్ ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని అంచనా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను...

చంద్రబాబు సభలో దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించిన ప్రధాని

కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి ఈ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందానన్న ప్రధాని మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ....

ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ కు అస్వస్థత.. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు

శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న హీరాబెన్ అహ్మదాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అస్వస్థతకు...

రేపు ఢిల్లీకి వెళ్తున్న జగన్.. మోదీతో భేటీకానున్న సీఎం

రాష్ట్ర పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై  ప్రధానితో చర్చించనున్న జగన్ విభజన హామీలను అమలు చేయాలని కోరనున్న సీఎం పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఏపీ...

కరోనా కేసుల పెరుగుదలతో ప్రజలకు ప్రధాని సూచనలు

మాస్క్ లు ధరించండి, చేతులను శుభ్రం చేసుకోండంటూ పిలుపు మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ప్రధాని చాలా దేశాల్లో కేసులు పెరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలని...

దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు

మన సమాజంలో సామరస్యాన్ని, సంతోషాన్ని పెంచాలన్న ప్రధాని క్రీస్తు ఉదాత్తమైన ఆలోచనలు, సేవ చేయడాన్ని గుర్తు చేసుకుందామని పిలుపు పోప్ ఫ్రాన్సిస్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్...

పేదలకు కేంద్రం శుభవార్త.. మరో ఏడాది పాటు ఉచిత రేషన్​

కరోనా కారణంగా 2020 నుంచి ఉచిత రేషన్ ఇస్తున్న కేంద్రం రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో  ఒక్కోవ్యక్తికి 5 కిలోల బియ్యం పంపిణీ 2023 వరకు ఈ...

WP2Social Auto Publish Powered By : XYZScripts.com