Viral News

కాంగ్రెస్ కార్యకర్తలపై చెయ్యేస్తే… ఆ చేయి నరికేస్తాం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల...

తెలంగాణలో కుమ్మేస్తున్న భారీ వర్షాలు… పలు రైళ్ల రద్దు, పరీక్షలు వాయిదా వేసిన కాకతీయ, ఉస్మానియా

రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లు జలకళతో తొణికిసలాడుతున్నాయి. జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది....

చనిపోయినా.. ఇష్టమైన వారి గొంతు వినిపిస్తుంది.. కావాల్సిన వారి గొంతుతో కథలూ వినొచ్చు!

 చిన్న పిల్లల నుంచి పండు వయసు వృద్ధుల వరకు దురదృష్టవశాత్తు కొన్ని సార్లు మన ఆప్తులను కోల్పోతుంటాం. ఎప్పుడూ వారినే గుర్తు చేసుకుంటుంటాం. ఎప్పుడైనా వారు మాట్లాడిన...

Bandi Sanjay: ధరణి పోర్టల్‌తో గ్రామాల్లో చిచ్చు పెడుతున్న కేసీఆర్

ప్రధానాంశాలు: ధరణి పోర్టల్‌లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సీఎం కేసీఆర్ లేని సమస్యను సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారు కరీంనగర్‌ దీక్షలో ధ్వజమెత్తిన బండి సంజయ్ బీజేపీ తెలంగాణ...

పయ్యావుల కేశవ్ గన్ మెన్లను వెనక్కి పిలిపించిన ఏపీ ప్రభుత్వం

టీడీపీ కీలక నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను ఉపసంహరించుకుంది. గన్ మెన్లను వెనక్కి రావాలని ఆదేశించింది. ఇప్పటి వరకు ఆయనకు...

విజయ్ మాల్యాకు జైలు శిక్ష విధించిన సుప్రీంకోర్టు

పరారీలో ఉన్న మాజీ లిక్కర్ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. 2017 ఏప్రిల్ 18న మాల్యాను భారత్...

టీమిండియాతో చివరి టీ20లో టాస్ నెగ్గిన ఇంగ్లండ్

టీమిండియా ఇప్పటికే 2-0తో టీ20 సిరీస్ కైవసం చేసుకోగా, నేడు చివరి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ నామమాత్రమే కాగా, పరువు కోసం ఇంగ్లండ్ తహతహలాడుతోంది. నాటింగ్...

మిమ్మల్ని విజయమ్మ, షర్మిల, కేవీపీ, సూరీడు ఎవరూ నమ్మట్లేదు… ప్రజలెందుకు నమ్మాలి?: సీఎం జగన్ ను ప్రశ్నించిన సోమిరెడ్డి

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ ను విజయమ్మ, షర్మిల, కేవీపీ, సూరీడు ఎవరూ నమ్మట్లేదని...

మిషన్ తెలంగాణ మొదలైంది.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుస్తాం: మాణిక్యం ఠాగూర్

తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం సాధించేది కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ అన్నారు. కనీసం 70 నుంచి 80...

దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్న జనసేనాని

తొలి ఏకాదశిని పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు...

WP2Social Auto Publish Powered By : XYZScripts.com