AP EAPCET | ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు విడుదల
విజయవాడ: ఏపీ ఈఏపీసెట్-2022 ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో మంగళవారం ఉదయం విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం...
విజయవాడ: ఏపీ ఈఏపీసెట్-2022 ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో మంగళవారం ఉదయం విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం...
అమరావతి: అభివృద్ధి పనులు చేపట్టడంలో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 112 జిల్లాల్లోకెల్లా విజయనగరం జిల్లా ఉత్తమ పనితీరు ప్రదర్శించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్...
అమరావతి : విశాఖ జిల్లాలో ఓ రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. అప్పు ఇచ్చిన పాపానికి అతడిని దారుణంగా హత్య చేసి పారిపోయాడు. విశాఖ జిల్లా ఎంవీపీ పోలీస్స్టేషన్...
కాచిగూడ,జూలై 22 : యువతీ యువకులకు ఉపాధి కల్పించడానికి నేషనల్ అకాడమీ ఆప్ సైబర్ సెక్యూరిటీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించనున్నది. ఇందులో...
దసరా నాటికి కొత్త సచివాలయం ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేసింగ్ నిర్మాణంలో అమర వీరుల స్మారకం 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం లుంబినీ పార్కు- ఎన్టీర్...
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనానికి వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని...
హైదరాబాద్, జూలై 21 : కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, ఆయన భార్య రేవతిని మంత్రి అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి...
హైదరాబాద్ : గోదావరి నదిలో ప్రవాహం తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 47.10 అడుగుల మేర ప్రవహిస్తున్నది. ప్రస్తుతం 11,03,210 క్యూసెక్కుల వరద ప్రవాహం...
తిరుమల : తిరుమలలో పల్లవోత్సవం వైభవంగా నిర్వహించారు. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి...
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లోలోని చేవెళ్లలో పేకాటరాయుళ్లపై పోలీసులు కొరడా ఝులిపించారు. చేవెళ్లలోని మొయినాబాద్లో పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. మొయినాబాద్లో ఉన్న ఓ ఫాంహౌస్లో పేకాటాడుతుండగా 13...