CORONA VIRUS

దేశంలో మళ్లీ పంజా విసురుతున్న కరోనా… ఒకే రోజు 14 మంది మృతి

గత 24 గంటల్లో 5,880 కేసుల నమోదు 35,199కి చేరుకున్న యాక్టివ్ కేసులు 6.91 శాతంగా ఉన్న డైలీ పాజిటివిటీ రేటు మన దేశంలో కరోనా మహమ్మారి...

204 రోజుల తర్వాత అత్యధికంగా దేశంలో నిన్న 6,155 కరోనా కేసులు

భారత్ లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి కొన్ని రోజులుగా వేల సంఖ్యలో కేసుల నమోదు పాజిటివిటీ రేటు 5.63 శాతానికి పెరగడంతో ఆందోళన దేశంలో కరోనా...

భారత్‌లో 5 వేల మార్కు దాటిన రోజువారీ కరోనా కేసులు!

గత 24 గంటల్లో కొత్తగా 5335 కరోనా కేసులు నమోదు గతేడాది సెప్టెంబర్ తరువాత తొలిసారిగా 5 వేల మార్కు దాటిన సంఖ్య మొత్తం యక్టివ్ కేసుల...

పెరుగుతున్న కరోనా కేసులు.. శంషాబాద్ విమానాశ్రయంలో మళ్లీ కరోనా పరీక్షలు

దేశంలో వరుసగా రెండో రోజు 3 వేల మార్కును చేరిన కొత్త కేసులు ఒక్క మహారాష్ట్రలోనే 700 కేసుల నమోదు శంషాబాద్ విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ కేంద్రం...

దేశంలో కొత్తగా మూడువేల పైచిలుకు కరోనా కేసులు

గురువారం కొత్తగా 3,095 కరోనా కేసులు ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వరకూ పలు రాష్ట్రాల్లోని ఆసుపత్రులు అప్రమత్తం కరోనా నిబంధనలు పాటించాలంటూ ప్రజలకు కేంద్రం సూచన ఎక్స్‌బీబీ...

పెరుగుతున్న కరోనా కేసులు…. నేడు రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్

దేశంలో మళ్లీ కరోనా వ్యాప్తి 1000కి పైగా రోజువారీ కేసుల నమోదు పలు చోట్ల మరణాలు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం కరోనా కట్టడి...

భారత్‌లో ఒక్క రోజులో వెయ్యికి పైగా కరోనా కేసులు..

గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1134 కరోనా కేసులు ఐదుగురి మృతి, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 7026 ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ ఇన్‌ఫ్లుయెంజా...

కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండండి: హరీశ్ రావు

కరోనా విషయంలో ఆందోళన అవసరం లేదన్న హరీశ్ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచన వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశం కరోనా విషయంలో ఎవరూ...

WP2Social Auto Publish Powered By : XYZScripts.com