ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాలను టీటీడీ బోర్డు శనివారం వెల్లడించింది. ఆగస్టు నెల విశేష పర్వదినాల జాబితా ప్రకారం ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు...
ANDHRAPRADESH
ఆంధ్రప్రదేశ్లో మంకీపాక్స్ కేసు కలకలం రేపుతోంది. గుంటూరుకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడికి మంకీపాక్స్ లక్షణాలు బయటపడటం స్థానికంగా సంచలనంగా మారింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా నుంచి పదిహేను రోజుల క్రితం...
తిరుమల: ప్రముఖ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ చిత్రం వచ్చే నెల 5న ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో కళ్యాణ్ రామ్.. చిత్ర బృందంతో కలిసి తిరుమల...
ఏపీ మంత్రి రోజా విజయవాడలో నిర్వహించిన ఫొటోగ్రఫీ కార్నివాల్-ఎక్స్ పో కార్యక్రమంలో సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వందలమంది ఫొటోగ్రాఫర్లు ఏకకాలంలో మంత్రి రోజాను ఫోటో తీశారు....
తెలంగాణలోని గోషా మహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజా సింగ్ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. బాయ్ కాట్ తిరుపతి అంటూ మహారాష్ట్రలో ప్రచారం జరుగుతుందని రాజాసింగ్ ధ్వజమెత్తారు. అలిపిరి వద్ద...
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని అనాకపల్లి జిల్లా పూడిమడక సముద్రతీరంలో నిన్న గల్లంతైన 7గురిలో ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో ఒకరిని రక్షించగా నిన్న ఒకరి మృతదేహం లభ్యం కాగా ఇవాళ ఐదు మృతదేహాలు...
ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీకి సంబంధించి ఓలా..కీలక నిర్ణయం తీసుకుంది. స్కూటర్ల ఉత్పత్తికి బ్రేక్ వేసింది. ఇప్పటికే తమిళనాడులోని కృష్ణగిరి ప్రొడక్షన్ ప్లాంట్లో 4వేల స్కూటర్లు నిల్వ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రీ-ఆర్డర్ల మేరకు ఉత్పత్తి...
క్యాసినో నిర్వహణ పేరుతో మనీ లాండరింగ్కి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్కి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా చికోటి ప్రవీణ్ ఫాంహౌస్లో అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. అక్కడ పలు...
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డికి సైతం లోన్ యాప్స్కి సంబంధించిన రికవరీ ఏజెంట్ల నుంచి వేధింపులు తప్పలేదు. మంత్రికి, మాజీ మంత్రి లాంటి ప్రజాప్రతినిధులకు కూడా...
కాకినాడ జిల్లా గొల్లప్రోలులో కార్యక్రమం ఒక్క బటన్ క్లిక్ తో 3.38 లక్షల మంది ఖాతాల్లోకి నగదు రూ.508.18 కోట్లు విడుదల ఒక్కొక్కరికి మూడేళ్లలో రూ.45 వేలు ఇచ్చామన్న సీఎం...