ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడిని కత్తితో బెదిరించి.. రూ.75 వేలు చోరీ!
ఎంపి నామా కుమారుడిని కత్తితో బెదిరించిన కొందరు దుండగులు.. రూ.75 వేలు లాక్కొని పరారయ్యారు. ఈ ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. టోలిచౌకి వద్ద పృథ్వీ...
ఎంపి నామా కుమారుడిని కత్తితో బెదిరించిన కొందరు దుండగులు.. రూ.75 వేలు లాక్కొని పరారయ్యారు. ఈ ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. టోలిచౌకి వద్ద పృథ్వీ...
జూబ్లీహిల్స్ లోని జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఘటన వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యే సిబ్బంది నిందితుడి నుంచి పిస్టల్, కత్తిని...
బ్రెజిల్ లో తలలు అతుక్కుని జన్మించిన కవలలను విజయవంతంగా వేరుచేశారు. బ్రిటన్ కు చెందిన చిన్నపిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ నూర్ ఉల్ ఖ్వాసీ జిలానీ నేతృత్వంలో...
ముంబై : పత్రాచాల్ భూ కుంభకోణం కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను ఆగస్ట్ 4 వరకూ ఈడీ కస్టడీకి తరలించారు.సంజయ్ రౌత్ను 8...
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా...
తిరుమల : అఖండ హరినామ సంకీర్తన తిరుమలలో పునఃప్రారంభమైంది. ఇవాల్టి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు పాల్గొని హరినామ సంకీర్తనం...
నిర్మల్/బాసర: పేదింటి విద్యార్థులు చదివే బాసర ట్రిపుల్ఐటీ తీరెలా ఉందో మరోమారు బయటపడింది. ఇటీవల చనిపోయిన తమ విద్యార్థి సంజయ్కిరణ్ కుటుంబాన్ని పరామర్శించని వర్సిటీ అధికారులు.. కనీసం అతడికి...
Hyderabad : దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటులు నందమూరి తారకరామారావు నాలుగో కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి కన్నుమూశారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని...
అల్లూరి సీతారామరాజు (మారేడుమిల్లి): నిన్న మొన్నటి వరకు వాడిపోయిన చెట్లకు ఇటీవల కురిసిన వర్షాలు కొత్త ఊపిరులూదాయి. ఏజెన్సీలో ఎటుచూసినా ఆకుపచ్చని తివాచీ పరిచినట్లు ప్రకృతి కనువిందు...
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ . 2023 వరకు కొనసాగనున్న ఉత్సవాలు . ఈ నెల 6న రాష్ట్రపతి...