ప్రపంచ డ్రోన్ కేంద్రంగా భారత్: ప్రధాని మోదీ
ప్రపంచ డ్రోన్ హబ్ గా అవతరించే శక్తి భారత్ కు ఉందని ప్రధాని మోదీ ప్రకటించారు. దేశంలోనే అతిపెద్ద డ్రోన్ కార్యక్రమం అయిన ‘భారత్ డ్రోన్ మహోత్సవ్’ను...
ప్రపంచ డ్రోన్ హబ్ గా అవతరించే శక్తి భారత్ కు ఉందని ప్రధాని మోదీ ప్రకటించారు. దేశంలోనే అతిపెద్ద డ్రోన్ కార్యక్రమం అయిన ‘భారత్ డ్రోన్ మహోత్సవ్’ను...
ప్రధాని నరేంద్ర మోదీ నిన్న హైదరాబాదు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, మోదీ నగరానికి వచ్చిన సమయంలో తెలంగాణ...
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణను పోలీసులు అడ్డుకున్న ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రస్తుతం బాలయ్య హిందూపురం నియోజకవర్గం పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో చిలమత్తూరు మండల కొడికొండ వద్ద...
ఒంగోలులో మహానాడు కార్యక్రమం ప్రారంభమయింది. తెలుగుదేశం పార్టీ పండుగలా నిర్వహించే మహానాడుకు ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు. మహానాడు ప్రాంగణం పసుపుమయంగా...
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అంతం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. ఎన్ కౌంటర్ చేసి తనను చంపాలనుకుంటోందని...
ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక దాని నుంచి బయటపడేందుకు నానా అవస్థలు పడుతోంది. ఇప్పుడు మరో పొరుగుదేశం పాకిస్థాన్ కూడా శ్రీలంక బాటలోనే...
బ్రిటన్లో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఓ ఇంటర్వ్యూలో అనుకోని ప్రశ్న ఎదురైంది. దీంతో సమాధానం చెప్పేందుకు ఆయన కొంత తడబడ్డారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో జరిగిన...
‘నీవెక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు’ అంటారు ఆరుద్ర. భారత రైల్వే మందగమనంపై అదొక సెటైర్. సమయానికి వస్తే అది రైలు ఎలా అవుతుందన్న జోకులు కూడా...
https://youtu.be/kFVTuya6vdo
https://youtu.be/JQO_-Nc6st8