book writer for hire https://book-success.com/

Editorial

కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన మాట్లాడుతూ, ఇకపై తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని, ఇండిపెండెంట్...
Heavy Rains | రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురిసింది. వికారాబాద్‌, సంగారెడ్డి, నిజామాబాద్‌, రంగారెడ్డి, హన్మకొండ, సిద్ధిపేట జిల్లాల్లోతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీ వర్షం కురిసింది....
హైద‌రాబాద్ : జీడిమెట్ల పారిశ్రామికవాడ‌లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. వ‌శిష్ట లైఫ్ సైన్సెస్ కెమిక‌ల్ కంపెనీలో రియాక్ట‌ర్ పేలిపోయింది. దీంతో కెమిక‌ల్ కంపెనీలోని రేకులు ఎగిరిపోయాయి. మంట‌లు ఎగిసిప‌డ్డాయి. అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను...
రుషికేశ్‌ : విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ బుధవారం ఉదయం పవిత్ర చాతుర్మాస్య దీక్ష ప్రారంభించారు. రుషికేష్‌లో ఉన్న శ్రీశారదాపీఠంలో గురుపూర్ణిమ సందర్భంగా వీరిరువురూ...
50 యంత్రాలు అవసరమని జలమండలి నిర్ణయం హైదరాబాద్‌ కలెక్టర్‌కు ఎండీ లేఖ ఒక్కో యంత్రంతో ముగ్గురికి ఉపాధి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించిన గ్రేటర్‌ ప్రజాప్రతినిధులు నిరుపేద దళిత కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మార్చేస్తున్న...
తెలుగు రాష్ట్రాలపై వరుణుడి ప్రభావం కొనసాగుతోంది. తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మరో నాలుగైదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ...
సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో రెండో టెస్టు మ్యాచ్లో మెరుగ్గా ఆడుతున్న శ్రీలంక క్రికెట్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ పాతుమ్ నిసాంక మ్యాచ్ మధ్యలో కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఆదివారం...
తమ పార్టీ అంతర్గత వ్యవహారాలపై కేసీ వేణుగోపాల్ తో చర్చించినట్టు తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చ జరిగిందని...
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ ను భాగ్యనగర్ అని పిలవడం, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పేరు మార్చుతామని పార్టీ నేత, ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ వ్యాఖ్యానించడం తీవ్ర చర్చకు...
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాదులో జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే 30-40 ఏళ్లు బీజేపీ శకం కొనసాగుతుందని...
×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× How can I help you?