గుజరాత్ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ‘నిజాయతీ గల పార్టీ’కి ఓటేస్తే ఆ రాష్ట్రంలోనూ ఉచిత విద్యుత్ ఇవ్వవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. సోమవారం గుజరాత్...
National
కన్నడ ముద్దుగుమ్మ సిని శెట్టి ఫెమినా మిస్ ఇండియా టైటిల్ ను గెలుచుకుంది. ముంబైలోని రిలయన్స్ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో సిని శెట్టిని నిర్వాహకులు విజేతగా...
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిన్న తన నియోజకవర్గం వయనాడ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ రోడ్డు ప్రమాద బాధితుడిని సకాలంలో ఆదుకున్నారు. నియోజకవర్గంలో పర్యటన ముగించుకుని తాను బస చేసిన...
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళకు చెందిన మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ (70)ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోలార్ ప్యానెళ్ల కుంభకోణం కేసులో నిందితురాలైన మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనను...
దేశంలో న్యాయ వ్యవస్థ ఎవరికీ లోబడి ఉండదని.. అది కేవలం రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ పేర్కొన్నారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు...
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయావకాశాలు ఆమెకే ఎక్కువగా ఉన్నాయన్నారు. మహారాష్ట్రలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు కూడా ముర్ముకు...
బీహార్లోని సివాన్ పరిధిలోని ఓ గ్రామినికి చెందిన దివ్యాంగ బాలిక ప్రియాన్షు కుమారి తనకున్న ఒంటికాలిపై రోజూ 2 కిలో మీటర్లు గెంతుకుంటూ స్కూలుకెళ్లి తిగిరి వస్తోంది. చిన్న నాటి నుంచి తాను...
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘గౌరవనీయులైన శ్రీ వెంకయ్యనాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. కొన్ని దశాబ్దాలుగా ఆయన...
ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి. ఈ క్షేత్రంలో ఏటా జరిగే జగన్నాథుడి రథయాత్రకు ఎంతో విశిష్టత వుంది. ప్రతి ఏడాది జరిగే...
బీజేపీ అండతో శివసేన రెబెల్స్ నేత ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన సంగతి తెలిసిందే. తొమ్మిది రోజుల రాజకీయ ఉత్కంఠకు తెరదించుతూ… నిన్న రాత్రి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు....