న్యూఢిల్లీ: ఒక జంట వద్ద 45 పిస్టల్స్ ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దీంతో వారిని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రంయలో ఈ సంఘటన జరిగింది....
National
మన దేశంలో గృహ హింస చట్టం పెద్ద ఎత్తున దుర్వినియోగమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. గృహిణులకు భద్రతను కల్పించేందుకు భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే, చాలా మంది ఈ చట్టాన్ని...
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 16,906 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముందు రోజుతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 3 వేలు ఎక్కువ. ఇదే సమయంలో దేశంలో...
బాలీవుడ్ నటి రియా చక్రవర్తి మళ్లీ చిక్కుల్లో పడింది. నటుడు, దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ ను డ్రగ్స్ కు బానిసను చేసింది రియానే అని వెల్లడైంది. సుశాంత్ కోసం నిషిద్ధ డ్రగ్స్...
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ డార్జిలింగ్ లో పర్యటించారు. గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (జీటీఏ) సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఆమె ఈ హిల్ స్టేషన్ కు వచ్చారు. మమతా బెనర్జీ...
దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నాన్ని సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో...
ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం అందించే పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ ఇప్పటికే ప్రారంభం కాగా.. మంగళవారం నాటికి 28,121 నామినేషన్లు అందాయి. ఈ మేరకు...
రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార పక్షం ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము ఏపీ పర్యటన ప్రారంభమైంది. మంగళవారం 2.45 గంటలకు గన్నవరం వినామాశ్రయం చేరుకున్న ఆమెకు గిరిజన సంప్రదాయంతో ఘన స్వాగతం...
దక్షిణాది స్టార్ హీరో విక్రమ్ (56) ఇటీవల ఛాతీలో అసౌకర్యంగా ఉండడంతో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరారు. అయితే, విక్రమ్ కు గుండెపోటు అంటూ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై అప్పుడే విక్రమ్...
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంటి వద్ద ఒక ఉగ్రవాది ఏడు సార్లు రెక్కీ నిర్వహించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. కోల్ కతా లోని...