ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఎన్నికలకు సంబంధించి ఆఖరి రోడ్ షో తాడికొండలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్దగా సమయంలేదని, సాయంత్రం...
Breaking News
ప్రజల ఆకాంక్షలను తీర్చే వ్యక్తి దేశానికి నాయకుడిగా ఉండాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. కాల్పనిక ధోరణిలో దేశాన్ని నడిపించే నేతలు అవసరం లేదని ఆయన...
పవిత్ర దేవాలయం అసెంబ్లీని దెయ్యాల కొంపగా మార్చేసి, పార్టీ మారిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చేశారంటూ టీడీపీపై వైసీపీ ఎమ్మెల్యే రోజా పరోక్షంగా విరుచుకుపడ్డారు. నగరిలో నిర్వహించిన...
విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆడిన ఆరు మ్యాచుల్లో ఓటమి పాలైంది. కోహ్లీ సారథ్యంలోనే భారత జట్టు స్వదేశంలో ఆడిన టెస్టు, టీ20...
రాజకీయాల్లో మార్పు కోసం అనే నినాదంతో ఎన్నికల బరిలో దిగుతున్న జనసేన పార్టీ గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రచారం చివరిరోజున పాలకొల్లులో జనసేన భారీ సభ...
తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్వానికి గడువు ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ఈ సాయంత్రం 5గంటలకే ప్రచారాన్ని ముగించాలన్న...
జగన్ ఏపీ సీఎం కావడం ఖాయమని వైసీపీ ఎమ్మెల్యే రోజా ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో తన నియోజకవర్గం నగరిలో...
లోక్సభ తొలి దశ ఎన్నికల ప్రచారానికి ఈరోజే చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు తమ మాటల్లో పదును పెంచాయి. ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ఇందులో...
త్వరలోనే జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. ఏపీ...
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి మరోసారి బహిరంగ సవాల్ విసిరారు. తనను తాను అవినీతిరహితుడిగా చెప్పుకుంటున్న మోదీ.. బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు....