మరో నాలుగు వారాలు ఓపిక పడితే, నీటి పారుదల శాఖలో దేవినేని ఉమ నడిపించిన అరాచకం బయటకు వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తన ట్విట్టర్
Category: Breaking News
ధోనీకి విశ్రాంతినిస్తే కష్టం : హస్సీ
చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి విశ్రాంతి ఇవ్వడమంటే రిస్క్ తీసుకోవడమే అని ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మైఖెల్ హస్సీ పేర్కొన్నాడు. తొమ్మిదేళ్లలో తొలిసారిగా ఓ మ్యాచ్ నుంచి ధోని
లక్ష్మీపార్వతి వేసిన కేసులో చంద్రబాబు తెచ్చుకున్న స్టే రద్దు!
చంద్రబాబునాయుడిపై నందమూరి లక్ష్మీ పార్వతి వేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ కోర్టు విచారణ మే 13 నుంచి ప్రారంభం కానుంది. 2005లో లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టును ఆశ్రయించగా, అప్పట్లో హైకోర్టు నుంచి
రోడ్డు ప్రమాదంలో లారీడ్రైవర్ మృతిచెందాడు
పెదవాల్తేరు: రహదారిపై ఆగిఉన్న లారీని మరో లారీ ఢీకొని డ్రైవరు మృతిచెందాడు. దీనికి సంబంధించి మూడో పట్టణ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. జాతీయ రహదారి సత్యం కూడలి సమీపంలో గురువారం వేకువజామున
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
తాడేపల్లి పరిధిలోని పోలకంపాడు కరకట్ట మార్గంలో ఉంటున్న కొలనుకొండ దివ్య(25) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందింది. భర్త రమేష్ డాబాపై నిద్రపోతున్న సమయంలో భార్య దివ్య ఇంట్లో ఉరివేసుకుందని
నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని!
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానానికి భాజపా అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేశారు. వారణాసిలోని కాలభైరవుడికి పూజలు చేసిన అనంతరం ఆయన కలెక్టరు కార్యాలయానికి చేరుకొని నామపత్రాలు
తిరుపతి-పూరి ఎక్స్ ప్రెస్ రైలుకు తప్పిన పెను ప్రమాదం
తిరుపతి-పూరి ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. విరిగిన రైలు పట్టాను కీమెన్ సకాలంలో గుర్తించి, అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా మండవల్లి మండలం భైరవపట్నం దగ్గర రైలు పట్టా విరిగిపోయింది.
శ్రీలంకలో ఉన్న కేఏ పాల్
తెలంగాణ విద్యార్థులు 19 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారనే వార్త విని చాలా ఆవేదనకు లోనయ్యానని ప్రజాశక్తి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని చెప్పారు. చావు దేనికీ పరిష్కారం కాదని
చిలుకను అరెస్టు చేసిన పోలీసులు!
చిలుకను సాధారణంగా పంజరంలో ఉంచుతారు. కానీ వీరు మాత్రం మనుషుల్ని నిర్బంధించినట్లు జైల్లో పెట్టారు. ఎందుకో తెలుసా.. ఆ చిలక నేరస్థులకు సాయం చేయడమే. వివరాల్లోకి వెళితే.. ఈ విస్తుగొలిపే ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది.
తూచ్… చనిపోయింది 253 మందే: శ్రీలంక అధికారిక ప్రకటన
గత ఆదివారం నాటి ఉగ్రదాడుల్లో మరణించింది 253 మందేనని శ్రీలంక వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రెండు రోజుల క్రితం మొత్తం 359 మంది మరణించారని ప్రకటించిన లంక ప్రభుత్వం, ఇప్పుడా సంఖ్యను