ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ ను విజయమ్మ, షర్మిల, కేవీపీ, సూరీడు ఎవరూ నమ్మట్లేదని అన్నారు. పార్టీకి విజయమ్మ సెలవు...
Andhra Pradesh
జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా, బరిలో ఇద్దరు అభ్యర్థులే మిగిలారు. ఎన్డీయే తరఫున ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో వివిధ రాష్ట్రాల నేతల...
తొలి ఏకాదశిని పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ...
వైసీపీ ప్లీనరీకి కార్యకర్తల నుంచి, అభిమానుల నుంచి విశేష రీతిలో ఆదరణ లభించడం పట్ల సీఎం జగన్ సంతోషంతో పొంగిపోతున్నారు. గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో రెండ్రోజుల పాటు...
భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోదీతో పాటు కేంద్ర మంత్రి...
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు, ఎల్లుండి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. రేపు ఉదయం తాడేపల్లి లోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కడప...
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజు నుంచి మూడు రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. చిత్తూరు జిల్లా, అన్నమయ్య...
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు నివాసం సమీపంలో విధి నిర్వహణలో వున్న ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సుభానీపై దాడి ఘటన అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. సుభానీ రెక్కీ నిర్వహిస్తున్నాడంటూ రఘురాజు భద్రతా...
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించిన సంగతి తెలిసిందే. జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కిట్లను జగన్ అందించారు. జగనన్న...
వైసీపీ కీలక నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూటే సపరేటు. విపక్షంలో ఉన్నా… అధికార పక్షంలో ఉన్నా.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏ తరహా నిరసనలు, ఆందోళనలకు...