#MANDAMARRI: ప్రజా సేవలో “మేము సైతం” …

Spread the love

బాటసారుల దాహార్తిని తీర్చేందుకు మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన మేము సైతం స్వచ్చంద సంస్థ నిర్వహిస్తున్న చలివేంద్రం, ప్రతి రోజు మజ్జిగ , అంబలి,  పెరుగన్నం పంపిణీ చేయడం లాంటి సేవా కార్యక్రమాలను ఆ ప్రాంత ప్రజలు కొనియాడుతున్నారు..  కాగా మేము సైతం స్వచ్చంద సంస్థ మందమర్రి పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు సేవ చేయడం అభినందనీయమని సబ్ ఇన్స్పెక్టర్ భూమేష్ అన్నారు.  ఈ కార్యక్రమంలో మేముసైతం సంస్థ అధ్యక్షుడు బూబత్తుల శ్రీనివాస్, ఈర్లపాటి సోమయ్య, చంద్రకాంత్, కొంగల శ్రీనివాస్ రెడ్డి ఎర్ర రాజు, గోలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com