బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మద్దతుగా తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లోని ఓ హోటల్ లో సమావేశం అయిన పేరెంట్స్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే...
Month: July 2022
అమరావతి : తూర్పుగోదావరి జిల్లా లో ఓ పశువైద్యుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. జిల్లాలోని చింతూరులో వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రవితేజ పెద్దాపురం వరహాలయ్యపేట శివారు కాలనీలో...
పరువు కోసం పెద్దలు ప్రాణాలు తీస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. పిల్లల కంటే పరువుకే పెద్దలు ప్రాధాన్యత ఇస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలను సైతం హతమారుస్తున్నారు....
కామన్వెల్త్ గేమ్స్లో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ మహిళలు చేతులెత్తేశారు. భారత బౌలర్ల ధాటికి క్రీజులో నిలవకలేకపోయిన పాక్ బ్యాటర్లు.. ఒకరి తర్వాత ఒకరుగా పెవిలియన్కు క్యూ కట్టారు. వర్షం కారణంగా...
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ దూసుకుపోతుంది. ఇప్పటికే 4 పతకాలు సాధించి అంచనాలకు మించి రాణిస్తున్న భారత వెయిట్ లిఫ్టర్లు.. తాజాగా మరో పతకం సాధించారు. మూడో రోజు...
ముంబై : శివసేన సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సంజయ్ రౌత్ నివాసంలో ఈడీ అధికారులు...
హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందామని కేంద్ర మంత్రి పిలుపు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడి పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ...
పెద్దపల్లి : రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం పొలంబాట పట్టారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి శివారులో గాగిరెడ్డి వేణుగోపాల్రెడ్డి తన పొలంలో నాటు వేస్తుండగా.. అటుగా...
మలక్పేట: అర్థరాత్రి వరకు కలిసి మద్యం తాగి స్నేహితుని ఇంట్లో రూ. 75 లక్షల నగదు దోచుకెళ్లాడు ఓవ్యక్తి. ఈ సంఘటన శనివారం మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్...
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని.. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ నెల 25న ఢిల్లీ పర్యటనకు కేసీఆర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా...