Month: May 2022

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ గెలవాలంటున్న షోయ‌బ్ అక్త‌ర్‌!…అతడు చెప్పిన రీజ‌నిదే!

ఐపీఎల్ తాజా సీజ‌న్‌లో నేటి రాత్రి అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పోటీ ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇరు...

టీజీ వెంక‌టేశ్‌కు ఊర‌ట‌… క‌బ్జా కేసు నుంచి ఎంపీ పేరు తొల‌గింపు

బీజేపీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేశ్‌కు ఆదివారం భారీ ఊర‌ట లభించింది. భూక‌బ్జా కేసు నుంచి ఆయ‌న పేరును తొల‌గిస్తూ హైద‌రాబాద్ బంజారా హిల్స్ పోలీసులు...

పెరుగుతున్న యాక్టివ్ కేసులు.., దేశంలో కొత్త‌గా 2,828 కేసులు, 14 మంది మృతి

దేశంలో క‌రోనా విస్తృతి స్థిరంగానే కొన‌సాగుతున్నా...క్ర‌మేణా యాక్టివ్ కేసుల పెరుగుద‌ల ఆందోళ‌నను రేకెత్తిస్తోంది. గ‌డ‌చిన కొన్నాళ్లుగా 3 వేల లోపుగా కొత్త కేసులు న‌మోద‌వుతుండ‌గా... శ‌నివారం కూడా...

వెంక‌న్నసేవ‌లో కేంద్ర మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పురి…

తిరుమ‌ల కొండ‌పై క‌లియుగ దైవం శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నం కోసం వేలాది మంది త‌ర‌లివ‌చ్చిన స‌మ‌యంలోనే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పురి శ్రీవారి సేవ‌లో...

ఎన్టీఆర్ ప్రాణం తీసిన వాళ్లే దండలేసి దండం పెడుతున్నారు: చంద్రబాబుపై రోజా ఫైర్

"రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు ఓ శని" అని ఎన్టీఆర్ ఏనాడో అన్నారని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా గుర్తు చేశారు. ఇవాళ ఉదయం...

కుటుంబ పార్టీలు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి: కిషన్‌రెడ్డి

కుటుంబ పార్టీలు దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇలాంటి పార్టీల కారణంగా దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ...

ఫామ్ హౌస్ కి వెళ్లిన కేసీఆర్

దేశంలోని పలు ప్రాంతాల పర్యటనలో ఇటీవల బిజీగా గడిపిన కేసీఆర్ కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం తన ఫామ్ హౌస్ కు...

వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ.. రిజర్వుబ్యాంకుతో మాట్లాడుతున్నామన్న పురందేశ్వరి

వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించే విషయమై భారతీయ రిజర్వు బ్యాంకుతో చర్చలు జరుపుతున్నట్టు ఆయన కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు....

తారకరాముడి శత జయంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన తారక్, కల్యాణ్‌రామ్

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఆయన ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న...

అశ్లీల వీడియోలు చేస్తున్న యూట్యూబర్స్ పై కరాటే కల్యాణి ఫిర్యాదు!..

 ఇటీవలే యూట్యూబ్ ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి అశ్లీల వీడియోలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనం అశ్లీల...

WP2Social Auto Publish Powered By : XYZScripts.com