ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా చెన్నైలో జరిగిన రెండో టెస్టులో కసి తీర్చుకుంది. భారత బౌలర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ ఎవరూ క్రీజులో
Category: SPORTS
చెన్నై టెస్టులో విజయానికి మూడు వికెట్ల దూరంలో భారత్!
ఇంగ్లండ్తో చెన్నైలో జరుగుతోన్న రెండో టెస్టులో విజయానికి మూడు వికెట్ల దూరంలో భారత్ ఉంది. భారత బౌలర్లు అశ్విన్, అక్షర్ పటేల్ అద్భుతంగా రాణిస్తుండడంతో టెస్టులో నాలుగో రోజే ఇంగ్లండ్ పై భారత్ విజయం
టీ20 ర్యాంకింగ్స్ విడుదల చేసిన ఐసీసీ!
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఇందులో ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా, భారత్ ఉన్నాయి. టీ20 బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో భారత బ్యాట్స్మన్ కేఎల్
ముగిసిన మూడో రోజు ఆట… చెన్నై టెస్టు చేజింగ్ లో ఇంగ్లండ్ విలవిల
చెన్నై టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ భారీ లక్ష్యఛేదనలో కష్టాల్లో పడింది. 482 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ ఇవాళ ఆట చివరికి
చెన్నై టెస్టులో అశ్విన్ సూపర్ సెంచరీ… భారత్ కు భారీ ఆధిక్యం
చెన్నైలో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుత బ్యాటింగ్ నైపుణ్యం ప్రదర్శిస్తూ సెంచరీ సాధించాడు. మొయిన్ అలీ బౌలింగ్ లో ఫోర్ కొట్టి శతకం అందుకున్న అశ్విన్
300 పరుగులు దాటిన భారత్ లీడ్!
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఓ వైపున స్కోరును పెంచుకుంటూ, పట్టు బిగిస్తున్న భారత జట్టు, మరోపక్క తన వికెట్లనూ కోల్పోతోంది. పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉండటంతో, వచ్చిన
‘విజిల్ పోడు’…బీసీసీఐ పంచుకున్న విరాట్ కోహ్లీ వీడియో!
తొలి టెస్టులో ఓటమి అనంతరం, ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో విజయం దిశగా భారత జట్టు సాగుతున్న వేళ, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతో ఆనందంతో ఉన్నాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ను
ఐపీఎల్ వేలానికి ముందు అర్జున్ టెండూల్కర్ వీరబాదుడు.. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు!
ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నిరాశపరిచి, విజయ్ హజారే ట్రోఫీలో తలపడే ముంబై సీనియర్ జట్టులో చోటు కోల్పోయిన సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ మొత్తానికి లైన్లోకి వచ్చాడు. 73వ పోలీస్
పుజారాకు గాయం.. ఫీల్డ్ లోకి రాని వాల్ 2.0
టీమిండియాకు గాయాల బెడద తప్పట్లేదు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో ప్రధాన ఆటగాళ్లంతా గాయాల బారిన పడిన సంగతి తెలిసిందే. మొత్తం యువ ఆటగాళ్లతోనే టీమిండియా ఆస్ట్రేలియాలో సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు స్వదేశంలో
ముగిసిన తొలి రోజు ఆట… చివరి సెషన్ లో 3 వికెట్లు కోల్పోయిన భారత్
చెన్నైలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ ప్రారంభమైన రెండో టెస్టులో తొలిరోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆట చివరికి తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి