నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతుల ఉద్యమంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్యమం నుంచి తాము తప్పుకుంటున్నట్టు రెండు రైతు...
NATIONAL
కరోనా వైరస్ భూతం బ్రిటన్ లో రూపు మార్చుకుని కొత్త స్ట్రెయిన్ గా వ్యాపిస్తోంది. బ్రిటన్ రకం కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నట్టు నిపుణులు గుర్తించారు....
అన్నా డీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి, జయలలిత నెచ్చెలి శశికళ (66) ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష...
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాగు చట్టాలు మంచివేనని, వాటితో రైతుల ఆదాయం పెరుగుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ చెప్పారు. ప్రస్తుతం...
చిన్నారులపై లైంగిక వేధింపుల నేపథ్యంలో ఇటీవల బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. బాలికలను దుస్తులపై నుంచి తాకితే...
అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే. ఆమె శిక్షా కాలం ముగియడంతో ఈ రోజు విడుదల చేయనున్నారు....
నాలుగు రోజుల క్రితం కోల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో తాను ప్రసంగించే సమయానికి కొందరు 'జై శ్రీరామ్' నినాదాలు చేయడంతో,...
ఢిల్లీలో నిన్న ట్రాక్టర్ల పరేడ్ కారణంగా రైలు అందుకోలేకపోయిన వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైలు మిస్సయిన వారికి టికెట్ డబ్బులను వెనక్కి ఇవ్వనున్నట్టు ప్రకటించింది....
అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్షను పూర్తిచేసుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ నేడు విడుదల కానున్నట్టు తెలుస్తోంది. కరోనా బారినపడిన శశికళ...
భారత రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఢిల్లీలో ఉద్ధృతంగా ఆందోళనలు...