హైదరాబాదు ఫిలిం నగర్ లో 'షీ పాహి' పేరిట పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి అందాల నటి అనుష్క ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ కార్యక్రమంలో అనుష్క...
TELANGANA
వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) నివేదికను తెలంగాణ సర్కారు ఇవాళ విడుదల చేసిన నేపథ్యంలో, పీఆర్సీ కమిటీ నివేదికపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం...
బ్రిటన్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుల్లో చాలామంది కరోనా పాజిటివ్గా తేలుతుండడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. బ్రిటన్ నుంచి హైదరాబాద్కు ఇప్పటి వరకు 5 విమానాలు రాగా,...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఉపాధి కోసం కొత్త పథకం తీసుకువచ్చింది. చేపలు, చేపలతో వంటకాల విక్రయానికి మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలు పంపిణీ చేయనున్నారు....
కేంద్రం నిన్న ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులు ప్రకటించడంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రతిభావంతులకు పట్టంకట్టే విధంగా పద్మ పురస్కారాల ఎంపిక సాగిందని వెల్లడించారు....
హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో చైర్మన్ హోదాలో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. జాతీయ పతాకం ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశీయంగా...
తెలంగాణలో పాత సచివాలయ కూల్చివేసి కొత్త సచివాలయం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నూతన సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ ఇవాళ పరిశీలించారు. ప్రధాన...
ఆత్మ రక్షణ కోసం అమ్మాయిలు ఎవరినైనా చంపొచ్చని, అది వాళ్లకు చట్టం కల్పిస్తున్న హక్కుల్లో ఒకటని మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (ఎంఎల్ఎస్ఏ) కార్యదర్శి ఎం రాధాకృష్ణ...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కొత్త కార్పొరేటర్లు ప్రమాణం చేసేందుకు సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 11న ప్రమాణ స్వీకారం చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే...
ప్రైవేటు ఆసుపత్రుల్లోని వైద్య సిబ్బందికి కూడా టీకా ఇచ్చే కార్యక్రమం నిన్నటి నుంచి తెలంగాణలో ప్రారంభమైంది. సోమవారం మొత్తం 495 కేంద్రాలలో 20,359 మందికి టీకా ఇచ్చారు....