ఒకరేమో డైలాగ్ కింగ్ గా తెలుగు ప్రేక్షకులను దశాబ్దాలుగా ఉర్రూతలూగించిన గొప్ప నటుడు. మరొకరేమో బాలనటిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి, తన అందం, అభినయంతో ప్రేక్షకులను మైమరపించిన నటి. వారే మోహన్ బాబు, మీనా. వీరిద్దరి
Category: Breaking News
ఇస్రో మణిహారంలో మరో కలికితురాయి!
గగన రేసు గుర్రం పీఎస్ఎల్వీ ఉంది.. అందనంత దూరానికి ప్రయాణం కట్టే బాహుబలి జీఎస్ఎల్వీ ఉంది.. వాటికి ఇప్పుడు మరొకటి తోడు రాబోతోంది. ఎన్నెన్నో మైలు రాళ్లను అవలీలగా సాధించేసిన భారత అంతరిక్ష పరిశోధన
తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 189 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య
రైల్లో ప్రయాణిస్తున్న మహిళ నుంచి 100 జిలెటిన్ స్టిక్స్, 350 డిటోనేటర్లు స్వాధీనం
రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ నుంచి పోలీసులు భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 100 జిలెటిన్ స్టిక్స్, 350 డిటోనేటర్లను తరలిస్తున్న ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. కేరళలోని కోజికోడ్ రైల్వే స్టేషన్
పూర్తిగా మహిళల తయారీ: ఎంజీ నుంచి 50,000వ హెక్టార్ కారు!
మోరిస్ గ్యారేజెస్ (ఎంజీ).. భారత విపణిలోకి వచ్చి రెండేళ్లే అవుతున్నా ఆ సంస్థ కార్లకు మాత్రం మంచి డిమాండ్ ఏర్పడింది. సంస్థ విడుదల చేసిన హెక్టార్ కు చాలా మంది అభిమానులూ ఉన్నారు. ఇప్పుడు
ఆసక్తికరంగా ఉన్న నిహారిక కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్!
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక నటిస్తోన్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమాకు ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అనే టైటిట్ ను ఖరారు
మాజీ ప్రధాని పీవీకి, సీఎం కేసీఆర్ కు ఎన్నో పోలికలున్నాయి: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి పీవీ నరసింహారావుకు, తెలంగాణ సీఎం కేసీఆర్ కు అనేక అంశాల్లో సారూప్యత ఉందని
తిరుమల ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.9 కోట్ల విరాళం ఇచ్చిన పోస్కో
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో పోస్కో కంపెనీ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు పరిశ్రమ మిగులు భూముల్లో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పోస్కో ఆసక్తి చూపుతోంది.
హైదరాబాద్ రోడ్లపై సైకిల్ తొక్కుతూ సాగిన హీరో అజిత్ ప్రయాణం!
తమిళ స్టార్ హీరో అజిత్ హైదరాబాద్ రోడ్లపై సైకిల్ తొక్కుతూ కనిపించాడు. తనను ఎవ్వరూ గుర్తు పట్టకుండా బ్లాక్ అవుట్ఫిట్, హెల్మెట్, గాగుల్స్ ధరించాడు. అయితే, ఆయన హైదరాబాద్ కు సినిమా షూటింగ్ కోసం
సామాన్యుడికి మరిన్ని కష్టాలు.. పాల ధరలూ భారీగా పెంచాలని నిర్ణయం
సామాన్యుడి మీద పాల ధరల పెరుగుదల రూపంలో మరో పిడుగు పడనుంది. ఇప్పటికే పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్, ఉల్లి ధరలతో పాటు పలు వస్తువుల ధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.